పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూటిడిపి కూటమి నేతల సంబరాలు.
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :- విడవలూరులో భారీ ర్యాలీ నిర్వహించిన టీడీపీ, కూటమి పార్టీల నాయకులు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ గార్లకు ధన్యవాదాలు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై…