జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి జరుగుమల్లి మండలంలో పర్యటించారు. కె.బిట్రగుంట గ్రామంలో వరి సాగు ఈ – పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు.
తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి:- జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి గురువారం జరుగుమల్లి మండలంలో పర్యటించారు. కె.బిట్రగుంట గ్రామంలో వరి సాగు ఈ – పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు. ప్రభుత్వం నుంచి లభించే రాయితీ, ఇతర ప్రయోజనాలకు ఈ –…