శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
తొలి శుభోదయం కందుకూరు:- లింగసముద్రం పంచాయితీ జంగంరెడ్డిపాలెంలో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం ఎంతో సంతోషాన్నిచ్చింది.ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, నియోజకవర్గ ప్రజలందరిపై ఆ దేవుని కృపాకటాక్షాలు ఉండాలని…