Category: ఆంధ్రప్రదేశ్

కందుకూరులోని కోటారెడ్డి నర్సింగ్ హోమ్‌లో డాక్టర్ NTR వైద్య సేవలు ప్రారంభించడం ఆనందంగా ఉంది.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- మూడు తరాలుగా స్వర్గీయ డాక్టర్ కోటారెడ్డి గారి కుటుంబం కందుకూరు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అభినందనీయం. ఈ సేవలను మరింత విస్తరించి, ఆధునిక సదుపాయాలతో ప్రజలకు మరింత ఉపయోగపడేలా కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను.ప్రజల ఆరోగ్యం…

కందుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్‌గా రాయపాటి సుభాషిణి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్‌గా ఓగూరు గ్రామానికి చెందిన రాయపాటి సుభాషిణి గారిని ప్రభుత్వం నియమించడం ఆనందంగా ఉంది. వైస్ చైర్మన్‌గా చేవూరు గ్రామానికి చెందిన శ్రీ పొట్టేళ్ల మురళి నియమితులయ్యారు.ఈ సందర్భంగా…

వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం/ తూర్పు నాయుడు పాలెం, :- వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. గురువారం టంగుటూరు మండలం…

వై.పాలెం సర్కిల్‌లో క్రైమ్ రివ్యూ మీటింగ్ – పెండింగ్ UI కేసులు, NBWs త్వరితగతిన పూర్తి చేయాలని సీఐ గారి ఆదేశాలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- వై.పాలెం సర్కిల్‌లో సీఐ ఆధ్వర్యంలో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించబడింది. ఈ సమావేశంలో పరిధిలోని ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బందితో కలిసి పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిపై సమగ్రంగా సమీక్ష చేపట్టారు.ప్రత్యేకంగా UI…

అంగన్వాడీకు యిచ్చే వేతనాలలో కోతవిధింపు తగదు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు :- అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వేతనాలను పెంచాలని, గ్రాట్యుటీకి నిబంధనలు రూపొందించి అమలు చేయాలని, అంగన్వాడి హెల్పర్ల ప్రమోషన్ల కొరకు ఇచ్చిన జీవో నెం.5 ను రద్దు చేయాలని ఫిబ్రవరి…

జిల్లా కలెక్టరనుమర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు మార్కాపురం జిల్లా ఏర్పాటుకు జరిగిన ఉద్యమాన్ని కలెక్టర్ ,కి తెలిపిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ సైదా

వెనుకబడిన ప్రాంతమైన మార్కాపురం నూతన జిల్లాలో నెలకొని ఉన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన షేక్ సైదా తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన విజయ సునీత ,ని జిల్లా కాంగ్రెస్…

పామూరు రోడ్డులో గల 27వ నెంబర్ పొగాకు వేలంకేంద్రంలో… పొగాకు అమ్మకాలను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్డులో గల 27వ నెంబర్ పొగాకు వేలంకేంద్రంలో… పొగాకు అమ్మకాలను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, బోర్డు రీజినల్ మేనేజర్ దివి వేణుగోపాల్, ఇతర అధికారులతో కలిసి గురువారం ప్రారంభించారు. తొలిరోజు…

తిక్కవరపు రామిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపాల్(FAC) గా దాసరి శిరీష

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- తిక్కవరపు రామిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపాల్(FAC) గా కుమారి దాసరి శిరీష గురువారం బాధ్యతలు స్వీకరించారు. కళాశాల సిబ్బంది అభినందనలు తెలియజేశారు. కళాశాలలో పనిచేయుచున్న గత ప్రిన్సిపల్ ఇంటర్మీడియట్ బోర్డునకు వెళ్లడం వలన…

2027 జనాభా గణన శిక్షణ ప్రారంభించిన తహసీల్దార్ రాజేష్

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- మండల పరిధిలో 2027 జనాభా గణన (Census) కార్యక్రమానికి సంబంధించి శిక్షణ కార్యక్రమాన్ని తహసీల్దార్ ఎన్ వి బి రాజేష్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని జనాభా గణన సమగ్రంగా,…

మార్కెట్ కమిటీ పాలకమండలిలో బడుగులకు పెద్దపీట కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కి ధన్యవాదాలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకమండలి సభ్యుల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యస్.సి సామాజికవర్గం నుండి మొట్ట మొదటి మహిళ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా రాయపాటి సుభాషిణి శ్రీనివాస్ ని…