2027 జనాభా గణన శిక్షణ ప్రారంభించిన తహసీల్దార్ రాజేష్
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- మండల పరిధిలో 2027 జనాభా గణన (Census) కార్యక్రమానికి సంబంధించి శిక్షణ కార్యక్రమాన్ని తహసీల్దార్ ఎన్ వి బి రాజేష్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని జనాభా గణన సమగ్రంగా,…