Category: ఆంధ్రప్రదేశ్

డోన్ టౌన్ పోలీస్ స్టేషన్ – గంజాయి రవాణా మరియు విక్రయం పై డోన్ పోలీసుల ఉక్కుపాదం

తొలి శుభోదయం:- నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాల మేరకు డోన్ డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో డోన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా & విక్రయం పై ప్రత్యేక దర్యాప్తులో భాగంగా రాబడిన సమాచారం మేరకు…

4 తేదీన విద్యాసంస్థల బంద్ ఎస్ఎఫ్ఐ

తొలి శుభోదయం ప్రకాశం:- విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ మరి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నాలుగో తారీఖు నిర్వహించనున్న బందుకు సహకరించాలని ముందస్తుగా సింగరాయకొండ మండల కేంద్రంలో ఉన్న స్కూల్స్కు బందు నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది….. నాలుగో తారీఖు సింగరాయకొండ…

ఒంగోలు మాజీ ఎంపీ, ప్రజానాయకుడు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామిరెడ్డి గారి 30వ వర్ధంతి సందర్భంగా పివిఆర్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరులో తాగునీటి ఎద్దడి సమయంలో స్వంత నిధులతో ట్యాంకర్లు పంపించి ప్రజలకు నీరు అందించిన సుబ్బరామిరెడ్డి గారి సేవలను ఎమ్మెల్యే స్మరించారు.సింగరాయకొండ పరిసరాల్లో పరిశ్రమల ఏర్పాటు ద్వారా వేలాదిమందికి ఉపాధి కల్పించిన దార్శనికుడు అని గుర్తుచేశారు.వారి ఆశయాలను…

ఒంగోలు RTC & అద్దంకి బస్టాండ్ ప్రాంతాల్లో రోడ్డు అడ్డంకులు కలిగించిన ఆటో డ్రైవర్లకు జరిమానాలు కౌన్సెలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ట్రాఫిక్ పోలీసులు, ఒంగోలు RTC బస్టాండ్ మరియు అద్దంకి బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో రోడ్డు ప్రయాణానికి అడ్డంకులు సృష్టిస్తున్న ఆటో డ్రైవర్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అనుమతి లేని విధంగా రోడ్డును ఆక్రమించడం, ప్రయాణికులకు…

రాజకీయాలకతీతంగా అర్హులైన వారందరికీ పింఛన్లు అందజేస్తున్నాం.ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం శివపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి డా. స్వామి

సామాజిక ఫించన్ల రూపంలో 17 నెలల్లో పేదలకు రూ. 50,773 కోట్లు ఇది దేశంలోనే అతి పెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రం ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు ఇవ్వడం లేదు పింఛన్ రూ.1000 పెంచడానికి జగన్…

మాగుంట సుబ్బరామిరెడ్డి ప్రజలకు చేసిన సేవలు ఎనలేనివి సుబ్బరామిరెడ్డి విద్యా సంస్థలు నెలకొల్పి ఈ ప్రాంత పేదలకు విద్యను చేరువ చేశారు

తన చివరి శ్వాస వరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజహితం కోసం మాగుంట పాటుపడ్డారు ప్రకాశం జిల్లా అభివృద్ధిలో మాగుంట కుటుంబానిది చెరగని ముద్ర మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం ప్రకాశం:- మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి…

టంగుటూరు మండలం వల్లూరులో వల్లూరమ్మ ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డా. స్వామి

భక్తుల కోర్కెలు తీర్చే మహిమ గల తల్లి వల్లూరమ్మ ధర్మకర్తల మండలి ఆలయ అభివృద్దికి కృషి చేయాలి వల్లూరమ్మ తల్లి కరుణ, ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి తొలి శుభోదయం ప్రకాశం:- భక్తుల కోర్కెలు తీర్చే మహిమ గల తల్లి…

కొండపి పోలీస్ స్టేషన్‌లో సీడీ ఫైళ్లు, రికార్డుల పరిశీలించిన సిఐ సోమశేఖర్ .

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా కొండపి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన పోలీస్ అధికారులు స్టేషన్‌లోని సీడీ ఫైళ్లు, కేసు రిజిస్టర్లు, రికార్డులు తదితరాలను సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా సిఐ సోమశేఖర్ రికార్డుల నిర్వహణ, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వ్యవహారాలపై…

కొండపి పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవన నిర్మూలన – శుభ్రత కార్యక్రమం నిర్వహించిన కొండపి సీఐ సోమశేఖర్

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కొండపి సర్కిల్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనం జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, కొండపి సీఐ శ్రీ సోమశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానికంగా ప్రజలకు అసౌకర్యం…

జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామం నందు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య

తొలి శుభోదయం ప్రకాశం:- ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలియజేసారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా మన రాష్ట్రం సంవత్సరానికి 35 వేల కోట్ల రూపాయల పింఛన్ల కి…