Category: జాతీయం

అయ్యప్పని దర్శించుకున్న తొలి రాష్ట్రపతి

తొలి శుభోదయం :- కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి వారిని రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము దర్శించుకున్నారు. బుధవారం ఉదయం పంబ నుంచి ఇరుముడితో ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతిక.. అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాల…

రిజర్వ్ బోగీలో ఉచిత ప్రయాణం.. బాత్రూమ్‌కి కూడా వెళ్లలేకపోయారు.. తమ కష్టాలను వీడియోగా విడుదల చేసిన మహిళలు!

చెన్నై: గత కొన్ని సంవత్సరాలుగా రైలు ప్రయాణాలలో రిజర్వ్ చేయబడిన బోగీలను ఉత్తర భారత ప్రజలు ఆక్రమించుకోవడం సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో, ఎర్నాకుళం నుండి కాట్పాడికి రిజర్వేషన్ బోగీలో ప్రయాణించిన ముగ్గురు మహిళలు, ఓపెన్ టికెట్ (సాధారణ టికెట్) తీసుకొని…