పేదల ఆరోగ్యానికి భరోసా….
తొలి శుభోదయం కందుకూరు:- రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపుతో సంక్షేమం ఆగడం లేదు. అందులో భాగంగా మంగళవారం కందుకూరులో 55 మంది లబ్ధిదారులకు రూ. 53.58 లక్షల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.ఇప్పటివరకు…