Category: ఆంధ్రప్రదేశ్

పేదల ఆరోగ్యానికి భరోసా….

తొలి శుభోదయం కందుకూరు:- రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపుతో సంక్షేమం ఆగడం లేదు. అందులో భాగంగా మంగళవారం కందుకూరులో 55 మంది లబ్ధిదారులకు రూ. 53.58 లక్షల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.ఇప్పటివరకు…

అన్నం సరిగా పెట్టడం లేదు సార్…మెనూ అసలు పట్టించుకోవడం లేదు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేసిన ఎస్సీ హాస్టల్ విద్యార్థులు

వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఇంటూరి ఉలవపాడులో ఆకస్మికంగా హాస్టల్ తనిఖీ ఎందుకిలా చేస్తున్నారంటూ సిబ్బందిపై ఆగ్రహం మరోసారి తప్పు జరిగితే చర్యలు తప్పవని వార్నింగ్ తొలి శుభోదయం ఉలవపాడు:- ఎమ్మెల్యే సార్ ! మా హాస్టల్లో భోజనం సరిగా పెట్టడం లేదు.…

వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో, దేశ ఐక్యతను చాటుతూ CISF జవాన్లు చేపట్టిన కోస్టల్ సైక్లోథాన్

తొలి శుభోదయం ఉలవపాడు:- వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో, దేశ ఐక్యతను చాటుతూ CISF జవాన్లు చేపట్టిన కోస్టల్ సైక్లోథాన్ మన ఉలవపాడుకు చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజు 130 మంది CISF…

కందుకూరులో ఉత్సాహంగా 2K రన్ పాకల బీచ్ ఫెస్టివల్ కు తరలిరావాలని నేతల పిలుపు

2K రన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వర రావు , దామాచర్ల సత్య తదితరులు కోటారెడ్డి హాస్పిటల్ జంక్షన్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు సందడే సందడి భారీగా తరలివచ్చిన విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు తొలి శుభోదయం కందుకూరు:- ఈనెల…

గెట్ రెడీ ఫర్ పాకల బీచ్ ఫెస్టివల్!

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి :- జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు మరియు ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో కనిగిరిలో సింగరాయకొండ మండలం పాకల గ్రామంలోని బీచ్ ఫెస్టివల్ ప్రమోషన్ 2K రన్ తో సందడి మొదలైంది! ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల…

సమ్మెను జయప్రదం చేయాలని బైక్ ర్యాలీ

తొలి శుభోదయం కందుకూరు:- ఫిబ్రవరి 12వ తేదీ జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కందుకూరు పట్టణంలో సిపిఐ, ఏఐటీయూసీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. సిపిఐ నాయకులు కే వీరారెడ్డి, బి సురేష్ బాబు ఈ సందర్భంగా వారు…

గ్రూప్-1 విజేతను సత్కరించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం ఉలవపాడు:- ఉలవపాడు మండలం వీరేపల్లి గ్రామానికి చెందిన గొల్లపూడి ఉదయ్ కుమార్ ఇటీవల గ్రూప్-1 కు సెలెక్ట్ అయ్యి, డిప్యూటీ రిజిస్ట్రార్ ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం సామర్లకోటలో అసిస్టెంట్ రైల్వే స్టేషన్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.ఈ నేపథ్యంలో…

రహదారి భద్రతపై పోలీసుల వినూత్న ప్రచారం: టోల్ ప్లాజా వద్ద వాహనదారులచే ‘హెల్మెట్’ ధారణ ప్రమాణం!

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు డిఎస్పీ పర్యవేక్షణలో, సింగరాయకొండ సీఐ గారు, టంగుటూరు ఎస్.ఐ మరియు సిబ్బందితో కలిసి టంగుటూరు టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్…

సింగరాయకొండ డా.బి.అర్.అంబేద్కర్ గురుకుల బాలికల విద్యాలయం ఆకస్మిక తనిఖీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషనర్

తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రభుత్వం ఇచ్చిన మెనూ తప్పక పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు .ఇండేల.లక్ష్మీ రెడ్డి చెప్పారు. మంగళవారం సింగరాయకొండ లోని డా” డా.బి.అర్.అంబేద్కర్ గురుకుల బాలికల విద్యాలయం లో ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా…

మొగుల్లూరు కేజీబీవీ పాఠశాలలో పోలీసుల సందడి: విద్యార్థినులకు సైబర్ భద్రత మరియు మహిళా రక్షణపై ప్రత్యేక అవగాహన.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, గుడ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగుల్లూరు గ్రామంలో గల కేజీబీవీ (KGBV) పాఠశాలను పోలీసులు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించి మహిళా భద్రత, సైబర్…