కందుకూరు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇంద్రాణి ని మర్యాద పూర్వకంగా కలసిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు.
తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు ఏరియా ఆసుపత్రికి నూతనంగా నియమింపబడిన సూపరింటెండెంట్ డాక్టర్ ఇంద్రాణిని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు సర్వశ్రీ గడ్డం మాలకొండయ్య మువ్వల భూషయ్య శిఖా తిరుపాలులు మర్యాద పూర్వకంగా కలసి శుభాభినందనలు తెలిపారు. ఈ నెలలో…