Category: ఆంధ్రప్రదేశ్

పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం – ఆంధ్రుల చారిత్రక విజయం.

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై కోవూరు నియోజకవర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆదేశాల మేరకు కొడవలూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ…

పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం – ఆంధ్రుల చారిత్రక విజయం.

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- కొడవలూరులో టిడిపి నాయకుల భారీ ర్యాలీ.వేమిరెడ్డి దంపతుల నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో ప్రతిధ్వనించిన కొడవలూరు-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలోని కూటమి ప్రభుత్వ నేతలకు కృతజ్ఞతలు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో…

బాబూ జగజీవన్ రామ్ గారి సేవలు చిరస్మరణీయం – ఒంగోలులో ఘనంగా జయంతి వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ​ ఒంగోలులోని అంబేద్కర్ భవన్‌లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబూ జగజీవన్ రామ్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో​MRPS వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారు…

పేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్ జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో అధ్యక్షుడు చనమాల శ్రీనివాసరావు అధ్యక్షతన పోతురాజు మిట్ట ఆనందపురం రోడ్డు కృప ఆత్మ సన్నిధి మినిస్ట్రీస్ లో ఈస్టర్ వేడుకలు ఘనంగా…

“మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో భాగంగా ఈరోజు చాకిచెర్ల పంచాయతీలో 532 మంది రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశాను..

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు :- పంచాయతీలో మొత్తం 1671 పాస్ పుస్తకాలకు గాను, ప్రస్తుతం ఎలాంటి తప్పులు లేని 532 పుస్తకాలను రైతులకు అందజేశాను. మిగిలిన పుస్తకాలలో ఉన్న లోపాలను సరిచేసి త్వరలోనే అందజేస్తాము.గత పాలనలో జరిగిన రీసర్వే లోపాల…

జగ్జీవన్ రామ్ మార్గం నేటికీ అనుసరణీయం.బాపూజీ జగజ్జీవన్ రామ్ జయంతి సభలో వక్తలు పిలుపు.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- స్వాతంత్ర సమరయోధుడు సంఘసంస్కర్త రాజకీయవేత్త దళిత బడుగు బలహీన వర్గాల ప్రజాప్రతినిధి భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావ్ 118 వ జయంతి సందర్భంగా కందుకూరు పట్టణంలోని చర్చి సెంటర్ నందుగల…

క్రీస్తు పునరుత్థాన మహిమతో ఘనంగా న్యూలైఫ్ ఈస్టర్ ప్రత్యేక ఆరాధన

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- టంగుటూరు గ్రామంలోని న్యూలైఫ్ ప్రార్థన మందిరంలో ఈస్టర్ ప్రత్యేక ఆరాధన అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. న్యూలైఫ్ సామాజిక–ఆధ్యాత్మిక పరిచర్యల ప్రతినిధి మరియు న్యూలైఫ్ హోలీ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు సుదర్శన్…

ఉలవపాడు లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 119 వ జయంతి

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- స్వతంత్ర సమరయోధులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 119 వ జయంతి ఉలవపాడు మండలం లో MRPS, MSP, MEF మరియు అనుబంధ…

వివాహ వేడుకకు ఆహ్వానం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కుమారుడు డాక్టర్ శ్రీ సాయి ప్రజయ్ సేనారెడ్డి వివాహం ఈనెల 12వ తేదీన నెల్లూరులో జరగనుంది. ఆదివారం కోటంరెడ్డి శ్రీనివాసులు…

దేశం మెచ్చిన మహానేత డాక్టర్ బాబు జగ్జీవన్ రావు…అట్టహాసంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు..

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- 1946లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతిపిన్న వయస్కుడైనప్పటికీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారని తెలిపారు.భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రి మరియు భారత రాజ్యాంగ పరిషత్ లో సభ్యుడు…