చిత్రలేఖన పోటీలలో సింగరాయకొండ విద్యార్థికి మొదటి బహుమతి
తొలి శుభోదయం సింగరాయకొండ:- జనవరి నెల 24వ తేదీ శనివారం ఒంగోలులో ఎన్టీఆర్ కళాపరిషత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్రలేఖన పోటీలలో సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని చిరంజీవి కే.సౌమ్య జిల్లా స్థాయిలో మొదటి బహుమతిని సాధించారు. ఎన్టీఆర్…