ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం :- రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా సీఎంఆర్…