సింగరాయకొండలో “హోటల్ మధురమ్” నూతన ప్రారంభోత్సవం.ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ నాయకులు
తొలి శుభోదయం సింగరాయకొండ:- కందుకూరు రోడ్, రిలయన్స్ స్మార్ట్ పాయింట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన “హోటల్ మధురమ్” ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభ పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు, వైఎస్సార్సీపీ PAC సభ్యులు,…