వేగవంతమైన అభివృద్ధికి చిరునామాగా మన కందుకూరు!
తొలి శుభోదయం కందుకూరు:- మన కందుకూరులో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి , ఎమ్మెల్సీ బీద రవిచంద్ర , మాజీ ఎమ్మెల్యే దివి శివరాం మరియు ఇతర ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.…