Category: ఆంధ్రప్రదేశ్

RTC బస్టాండ్ లో కొత్తగా 12 సీసీ కెమెరాలు ఏర్పాటు MLA ఇంటూరి నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభం

తొలి శుభోదయం కందుకూరు:- దాత పివిఆర్ ను అభినందించిన ఎమ్మెల్యే కందుకూరు ఆర్టీసీ బస్టాండ్ లో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శనివారం ఉదయం ప్రారంభించారు. పట్టణ టిడిపి మాజీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు 90…

ఉన్నం లక్ష్మీ నరసింహం భౌతికకాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం కందుకూరు:- వలేటివారిపాలెం మండలం పోకూరు గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు ఉన్నం లక్ష్మీనరసింహం అనారోగ్యంతో మృతి చెందారు..కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పోకూరులోని వారి స్వగృహంలో లక్ష్మీనరసింహం భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుమారులు వీరాస్వామి, శరత్…

కందుకూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాల అభివృద్ధికి మరో రూ.50 వేల విరాళం ప్రకటించిన పిడికిటి వెంకటేశ్వర్లు

తొలి శుభోదయం కందుకూరు:- రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా, కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరావు ఆధ్వర్యంలో శనివారం కందుకూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో వైద్య పరికరాల బహుకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో…

చీమకుర్తి వెంకటేశ్వర్లు గారి తృతీయ వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలో తెలుగుదేశం పార్టీకి అత్యంత సేవలందించిన మాజీ మండల అధ్యక్షుడు చీమకుర్తి వెంకటేశ్వర్లు తృతీయ వర్ధంతిని పురస్కరించుకొని సింగరాయకొండలోని రైల్వే రోడ్ లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమాన్ని టిడిపి నేత చీమకుర్తి…

సింగరాయకొండలో కోటి రూపాయల విలువైన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు

కూటమి 18 నెలల పాలనలోనే గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తొలి శుభోదయం సింగరాయకొండ:- కూటమి 18 నెలల పాలనలోనే గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా…

సబ్ కోర్టు ఎపీపిగా వలేటి శ్రీధర్ నాయుడు

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు సబ్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసికూటర్ (ఏ పి పి) గా వలేటి శ్రీధర్ నాయుడు ను నియమిస్తు ప్రభుత్వంవారు ఉత్తర్వులు జారీచేసింది. వలేటివారిపాలెం గ్రామానికి చెందిన శ్రీధర్ నాయుడు పదవ తరగతి వరకు వలేటివారిపాలెం…

విపత్తు నిర్వహణలో ప్రకాశం జిల్లా ఆదర్శం!

తొలి శుభోదయం ఒంగోలు:- విపత్తు నిర్వహణలో జిల్లా యంత్రాంగం చూపిన ప్రతిభను చాటుతూ రూపొందించిన ‘మొంథా తుఫాన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ మాన్యువల్‌ను’ ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు , మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి మరియు స్థానిక శాసనసభ్యులతో…

బహిరంగ మద్యం సేవనానికి చెక్ — గ్రామాల పరిశుభ్రత, ప్రజల అవగాహన దిశగా మార్కాపురం జిల్లా పోలీసుల కఠిన చర్యలు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులుప్రజల శాంతి భద్రతలు, సామాజిక ఆరోగ్యం, గ్రామాల పరిశుభ్రతను పరిరక్షించే దిశగా మార్కాపురం జిల్లా పోలీసులు బహిరంగ మద్యం సేవన కేంద్రాలపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలోని వివిధ…

మహిళల భద్రతే లక్ష్యం — శక్తి యాప్ డౌన్‌లోడ్ & అవగాహన కార్యక్రమాలు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులుమహిళల భద్రత, అత్యవసర సమయంలో తక్షణ సహాయం అందించాలనే ఉద్దేశంతో శక్తి యాప్పై విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.దర్శి పట్టణంలోని కనకదుర్గమ్మ ఆలయం పరిసరాల్లో దర్శి శక్తి టీమ్,…

బహిరంగ మద్యం సేవనానికి చెక్ — అక్రమ బూజింగ్ కేంద్రాలను శుభ్రం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు ప్రజల శాంతి, భద్రతలను కాపాడుతూ సమాజంలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పే లక్ష్యంతో Prakasam District Police ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ప్రజలకు అసౌకర్యం…