రథోత్సవం బందోబస్తుపై దృష్టి – పొదిలి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన సీఐ

తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మార్కాపురం జిల్లా పోలీసులు రాబోయే రథోత్సవం పండుగను శాంతియుతంగా, సజావుగా నిర్వహించాలనే ఉద్దేశంతో పొదిలి సీఐ ఆదివారం పొదిలి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు.ఈ సందర్భంగా సీఐ రాడోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన…

శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే లక్ష్యంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

సరైన పత్రాలు లేని 44 మోటార్‌సైకిళ్లను 2 ఆటోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.…

పాకల గ్రామంలో అంబరాన్ని అంటిన గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం

తొలి శుభోదయం సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం పాకల గ్రామంలోని శ్రీ గోపయ్య సమేత లక్ష్మి తిరుపతమ్మ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు ముందుగా కొత్తకోట వెంకటరావు ఇంటి…

NH 16 హైవే పై ప్రమాదాల నివారణకు పలు సూచనలు చేసిన: మంత్రి స్వామి

తొలి శుభోదయం సింగరాయకొండ :- డోల బాల వీరాంజనేయ స్వామి సింగరాయకొండ మండలం కనుమల్ల గ్రామ NH 16 హైవేను పరిశీలించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేషనల్ హైవే అథారిటీ, పోలీస్ డిపార్ట్మెంట్ మరియు RTO…

గ్రూప్ 2 పరీక్షల్లో ఉద్యోగాలు సాధించిన సురేష్,జయసూర్య లకు శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ ఘన సన్మానం

తొలి శుభోదయం కందుకూరు:- విద్య జీవితాన్ని మార్చింది అనడానికి పరుసు సురేష్, దమ్ము జయసూర్య లే నిదర్శనమని శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ వారు అన్నారు. ఈమధ్య విడుదలైన గ్రూప్ 2 కందుకూరు నియోజకవర్గానికి చెందిన పరసు సురేష్ సబ్ రిజిస్టార్…

వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం గ్రామీణ పేదలంతా ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి…

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు పిలుపు… తొలి శుభోదయం కొండేపి:- వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో ముంచుతున్న మోడీ ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో గ్రామీణ పేదలంతా పాల్గొనాలని వ్యవసాయ కార్మిక సంఘం…

విద్యాంజలి ప్రాజెక్టుపై ప్రధానోపాధ్యాయులకు శిక్షణ

తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విద్యాంజలి ప్రాజెక్టుపై సింగరాయకొండ మండల స్థాయిలోని అన్ని ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకుస్థానిక మండల…

విద్యాంజలి కార్యక్రమం ద్వారా దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలి

తొలి శుభోదయం టంగుటూరు:- విద్యాంజలి కార్యక్రమం ద్వారా దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలనీ టంగుటూరు మండల విద్యాశాఖాధికారులు చెల్లి ఆనందరావు, మహతి బాలాజీ కోరారు. విద్యాంజలి 2.0 కార్యక్రమం పై శనివారం వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత…

మానవత్వంతో చలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీదర్శి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కీలక అడుగు

తొలి శుభోదయం దర్శి :- గతంలో దర్శి ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన సందర్భంగా, ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు డాక్టర్లు ఈ ఆసుపత్రిలో మార్చురీ గది లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దృష్టికి తీసుకువచ్చారు.ఒక వైద్యురాలిగా అక్కడి పరిస్థితులను…

సామాజిక భద్రతకు భంగం కలిగించే ఓపెన్ డ్రింకింగ్ ప్రదేశాలపై దాడి – జిల్లా వ్యాప్తంగా శుభ్రపరిచే కార్యక్రమాలు

తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :- ప్రజల శాంతిభద్రతలు, సామాజిక క్రమశిక్షణను పరిరక్షించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఓపెన్ డ్రింకింగ్ ప్రదేశాల తొలగింపు కార్యక్రమాలను కట్టుదిట్టంగా నిర్వహిస్తోంది. స్థానిక ప్రజల…