పేద పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం
అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సంక్షేమం అందిస్తున్నాం మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు: – పేదల పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంగా మీ కోసం(PGRS) కార్యక్రమం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 27 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- జిల్లా ప్రజల నుంచి అందుతున్న వివిధ రకాల ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలనే లక్ష్యంతో, మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ…
మలేరియా వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా జరిగిన ర్యాలీ
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు(పట్టణం): – మలేరియా వ్యాధిలేని సమాజం కోసం అందరం పునరంకితం కావాలని కందుకూరు పట్టణంలోని తూర్పు వడ్డెపాలెం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాII బ్యూలా గ్రేస్ అన్నారు. సోమవారం మలేరియా వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా…
ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 78 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, వారి సమస్యలను సత్వరంగా పరిష్కరించాలనే లక్ష్యంతో జిల్లా పోలీసు కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార…
బాపట్ల మునిసిపల్ కమిషనర్ గా ఎం. చంద్ర మోహన్ బాధ్యతల స్వీకరణ
తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- బాపట్ల మున్సిపాలిటీ నూతన కమిషనర్గా శ్రీ ఎం. చంద్ర మోహన్ గారు నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ అధికారులతో సమావేశమై పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం మరియు మున్సిపల్ సేవల…
దొనకొండ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ – పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారానికి ఆదేశాలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు , దర్శి డీఎస్పీ శ్రీ బాలమురళీకృష్ణ గారు దొనకొండ పోలీస్ స్టేషన్ను సందర్శించి, స్టేషన్ రికార్డులు, కేసు ఫైళ్లు మరియు వివిధ రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ…
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ఉన్న బిలాల్ మసీదు ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత…
జూదంపై ప్రకాశం జిల్లా పోలీసుల వరుస దాడులు… 12 మంది పట్టివేత, రూ.26,620 నగదు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- అక్రమ జూదం మరియు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తూ రెండు వేర్వేరు ప్రాంతాల్లో జూదంపై ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 12 మంది…
రామాయపాలెం గ్రామం నందు పేదల సేవలో ప్రభుత్వం “ఎన్టీఆర్ భరోసా పెన్షన్” పంపిణీ కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ మర్రిపూడి:- మర్రిపూడి మండలం రామాయపాలెం గ్రామం నందు పేదల సేవలో ప్రభుత్వం “ఎన్టీఆర్ భరోసా పెన్షన్” పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ &…
సైబర్ నేరాలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్న సింగరాయకొండ సిఐ వై శ్రీహరి
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలంలోని జివిఆర్ ఫ్యాక్టరీ నందు సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వై శ్రీహరి మహిళపై జరిగే నేరాలు వారి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలు గురించి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితిలోనైనా పోలీసు వారి ద్వారా…