ఆకలితో ఉన్న వారికి ఆహారం అందిస్తున్న జీవన జ్యోతి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్: జేడీబీఎం టౌన్ బాప్టిస్ట్ చర్చి వద్దతో పాటు వివిధ ప్రాంతాల్లో చిన్నారులు, పేదలు, యాచకులకు భోజన ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను అందజేశారు. ఈ సేవను ప్రతి నెల చివరి ఆదివారం…

అభివృద్ధిపై వైసీపీకి చిత్తశుద్ధి లేదు మార్కాపురానికి కృష్ణాజలాలు రావడం జగన్ అండ్ కోకి ఇష్టం లేదు

చుక్క నీరు లేకుండానే ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసి జగన్ ప్రజలను మోసం చేశారు మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం : – మార్కాపురానికి కృష్ణాజలాలు రావడం జగన్ అండ్ కోకి ఇష్టం…

పాకల జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవాలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- పాకల స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోపర్ల ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ…

ప్రజలకు అందుబాటులో ఆరోగ్య సేవలు – ఎమ్మెల్యే నాగేశ్వరరావు

ఉలవపాడులో 30 లక్షల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించిన ఇంటూరి తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- ఉలవపాడులో పలు అభివృద్ధి పనులకు గౌరవ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు శనివారం సాయంత్రం ప్రారంభోత్సవాలు చేశారు.నేషనల్ హెల్త్ మిషన్ క్రింద 11 లక్షలతో…

మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో రూ.1.70 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన అన్నప్రసాద షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- వలేటివారిపాలెం మండలంలోని మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో రూ.1.70 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన అన్నప్రసాద షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నాను.అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాను. స్వామివారి…

దర్శి టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్… ప్రజల సమస్యలపై తక్షణ స్పందన!

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు.ప్రజలు అందించిన అర్జీలను…

వేముల గ్రామ విద్యార్థులకు చదువుకు తోడుగా సైకిళ్ల బహుమతి..!

పేద విద్యార్థుల చదువుకు కూటమి ప్రభుత్వం చేయూత..! తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ముండ్లమూరు మండలం వేముల గ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌లో దాత కోటి గారి సహకారంతో 30 మంది విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను దర్శి టీడీపీ ఇంచార్జి డాక్టర్…

దర్శి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం— డా గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి మున్సిపాలిటీ పరిధిలోని 3, 4వ వార్డుల్లో సుమారు రూ.57 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులను దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి…

దర్శిలో విస్తృతంగా ఇంటింటికీ తెలుగుదేశం..

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా చేపట్టిన 45 రోజుల ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా దర్శి పట్టణంలోని 5వ వార్డులో శనివారం సాయంత్రం దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు…

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటరు నమోదు పై అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) కందుకూరు నందు మున్సిపల్ కమిషనర్ శ్రీమతి కె.అనూష ఆధ్వర్యంలో ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కె.అనూష మాట్లాడుతూ 18 సంవత్సరాలు…