ప్రజలకు చేరువవుతూ, పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంపొందించే లక్ష్యంతో “మీకోసం” కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 71 ఫిర్యాదులు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్థన్ రాజు ఐపియస్.,గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు మరియు పోలీస్ అధికారులు…
శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం:- శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలు మరియు ట్రాఫిక్ నియంత్రణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రధాన రోడ్డు మార్గాలు, రద్దీ ప్రాంతాలు, ముఖ్య కూడళ్ళు, ప్రజలు…
కులం పేరుతో దూషించి భౌతిక దాడికి ప్రయత్నం చేసిన యాదవ సామాజిక వర్గానికి చెందిన మల్లెబోయిన రామారావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ డిమాండ్ చేశారు.
తొలి శుబోదయం న్యూస్ :- రేణమాల అయ్యన్నను కులం పేరుతో దూషించి భౌతిక దాడికి ప్రయత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కందుకూరు పట్టణ ఎస్.ఐ పులి శివనాగరాజుకు ఫిర్యాదు చేయగా..దాడికి ప్రయత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని…
ఇంటెలెక్ట్ డిజైన్ ఏరినా కార్పొరేట్ కంపెనీకి చెందిన ఉల్లాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కాలర్షిప్లు పంపిణీ చేశారు.
*ఆత్మవిశ్వాసం ఉన్నచోటే భవిష్యత్తు మెరుగవుతుంది – హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు* తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని 220 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉల్లాస్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లు అందిస్తోంది. దాని లో భాగంగా…
రిజర్వ్ బోగీలో ఉచిత ప్రయాణం.. బాత్రూమ్కి కూడా వెళ్లలేకపోయారు.. తమ కష్టాలను వీడియోగా విడుదల చేసిన మహిళలు!
చెన్నై: గత కొన్ని సంవత్సరాలుగా రైలు ప్రయాణాలలో రిజర్వ్ చేయబడిన బోగీలను ఉత్తర భారత ప్రజలు ఆక్రమించుకోవడం సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో, ఎర్నాకుళం నుండి కాట్పాడికి రిజర్వేషన్ బోగీలో ప్రయాణించిన ముగ్గురు మహిళలు, ఓపెన్ టికెట్ (సాధారణ టికెట్) తీసుకొని…
బెంగళూరు లేఆఫ్స్ మొదలు.. ఏడుగురికి మొండిచేయి.
:ఐపీఎల్ 2025లో తొలిసారిగా టైటిల్ గెలిచి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ, తమ టైటిల్ను నిలబెట్టుకోవడానికి ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం ఇప్పటికే తమ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది.చాలా మంది కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకోనున్నప్పటికీ,…
జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కొత్త నినాదం, మలుపు తిప్పేనా..!?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు కీలకంగా మారుతోంది. ప్రధాన పార్టీల ముఖ్య నేతలు ప్రచారం లోకి దిగారు. గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధి సునీత ప్రచారం కొన సాగిస్తున్నారు. ఎంఐఎం పోటీ చేయటం లేదని భావిస్తున్న వేళ.. త్వరలో నిర్ణయం…
ట్రంప్ స్పీచ్లో ‘మారణహోమం’ రగడ.. బయటకు గెంటేశారు!
గాజా శాంతి ఒప్పందానికి మార్గం సుగమమైన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ పార్లమెంట్(సెనెట్)కు చేరుకున్నారు. అక్కడ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ను ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారంతో సన్మానించారు. అనంతరం డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగంలో…
కోట వినుత వీడియోపై స్పందించిన బొజ్జల సుధీర్..! అదీ మ్యాటర్..!
ఏపీలో శ్రీకాళహస్తి రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. గతంలో తన వద్ద పనిచేసిన డ్రైవర్ తమ ప్రైవేటు వీడియోలు తీశారన్న కారణంతో అతన్ని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్ పై ఉన్న జనసేన బహిష్కృత నేత కోట వినుత కేసులో…
బంగ్లాదేశ్పై సౌతాఫ్రికా విజయం
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఇవాళ (అక్టోబర్ 13) బంగ్లాదేశ్, సౌతాఫ్రికా జట్లు మధ్య జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల…