ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారు – ట్రాఫిక్ నియంత్రణలో మెరుగులు చేర్చాలని సూచనలు
తొలి సుభదయం ప్రకాశం:- నగరంలోని ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రతా చర్యలను పరిశీలించేందుకు ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారు ఈ రోజు ఒంగోలు టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సిబ్బందితో సమావేశమై, ట్రాఫిక్ నియమనిబంధనలు…
రాత్రి పూట అసాంఘిక కార్యకలాపాల నిరోధానికి ప్రత్యేక డ్రైవ్ – సిబ్బందికి బ్రీఫింగ్ ఇచ్చిన ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారు.
తొలి సుభదయం ఒంగోలు:- రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరోధించేందుకు ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించిన సందర్భంగా, ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారు సిబ్బందికి బ్రీఫింగ్ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — ప్రజల భద్రత, శాంతి భద్రత…
త్వరలో ప్రారంభమయ్యే పోలీస్ ట్రైనింగ్ తరగతుల ఏర్పాట్లను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ
తొలి శుభోదయం ప్రకాశం :- 208 మంది పోలీసు కానిస్టేబుల్ లకు శిక్షణ తరగతుల నేపథ్యంలో, ఒంగోలు కొత్త మామడిపాలెంలోని పోలీస్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ను జిల్లా ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ , ఇతర పోలీసు అధికారులతో…
పాకల బీచ్ అభివృద్ధిపై మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సమీక్ష
సింగరాయకొండ, తొలి శుభోదయం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు పాకల బీచ్ మరియు పరిసర ప్రాంతాలను సందర్శించారు. బీచ్ అభివృద్ధికి చేపట్టాల్సిన పనులు, మౌలిక సదుపాయాల ఏర్పాటు, పర్యాటక సౌకర్యాల కల్పన…
కాలుష్య రహిత సింగరాయకొండ కోసం ప్రజలు సహకరించాలి – మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి
సింగరాయకొండ, తొలి శుభోదయం: గ్రామాల్లో స్వచ్ఛ వాయువు, స్వచ్ఛ వాతావరణం, సంపూర్ణ పారిశుధ్యం సాధించేందుకు ప్రజలు గ్రామ పంచాయతీలకు సహకరించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో…
టంగుటూరు మండల పరిధిలో అనుమతి లేకుండా దీపావళి టపాసులు అమ్మితే చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోబడును టంగుటూరు ఎస్. ఐ వి.నాగమల్లేశ్వరరావు.
తొలి శుభోదయం టంగుటూరు :- టంగుటూరు గ్రామం మరియు మండలం పరిధిలోని దీపావళి ముందు గుండు సామాగ్రి అమ్మే వ్యాపారస్తులకు తెలియజేయునది ఏమనగా, రాబోయే దీపావళి సందర్భంగా ఎవరైనా దీపావళి మతాబులు అమ్మే వ్యాపారం తాత్కాలికంగా చేయాలని అనుకుంటే తప్పనిసరిగా “దీపావళి…
అనుమతి లేకుండా బాణాసంచా నిల్వ,తయారీ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం :- రానున్న దీపావళి పండుగ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బాణసంచా తయారీ, నిల్వ గోడౌన్లు, విక్రయ కేంద్రాలపై జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.పండుగ…
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయిన పాకల స్కూల్ విద్యార్థినులు.అభినందించిన ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్.
తొలి శుభోదయం సింగరాయకొండ:- రాష్ట్ర స్థాయి లో క్రీడాకారుల ప్రోత్సాహానికి ప్రకాశం జిల్లా తీర ప్రాంత సింగరాయకొండ మండలం పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల( ప్లస్2) విద్యార్థినులు కబడి జట్టుకు ఎంపిక కావడం అభినందనీయం అని ప్రధానోపాధ్యాయుడు డి.వి.ఎస్.ప్రసాద్ పేర్కొన్నారు.…
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ BR గవాయ్ పై దాడి చేసిన వ్యక్తిపై కేసునమోదుచేసి వెంటనే అరెస్ట్
చేయాలి
సింగరాయకొండ MRPS మండల అధ్యక్షులు ఎం రాజారావు మాదిగ తొలి శుభోదయం సింగరాయకొండ :- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మంద కృష్ణ మాదిగ పిలుపుమేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ BR గవాయ్ దాడిని నిరసిస్తూ శుక్రవారం మండల తాసిల్దార్…
డాక్టర్ మాదాసి వెంకయ్యకు శుభాకాంక్షలు తెలిపిన మండల వైసీపీ నాయకులు
తొలి శుభోదయం సింగరాయకొండ:- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కొండేపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త పిడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్యను సింగరాయకొండ మండల వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా…