ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలోని ఫిర్యాదులపై త్వరితగతిన విచారణ చేపట్టి సత్వర పరిష్కారం అందించుటయే లక్ష్యం: ప్రకాశం జిల్లా ఎస్పీ
ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 117 ఫిర్యాదులు తొలి శుభోదయం ప్రకాశం :- ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కారించుటకు కొరకు సోమవారంప్రజా సమస్యల పరిష్కార వేదిక” (మీ కోసం) కార్యక్రమంను జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు…
కార్తీకమాసం సందర్భంగా సముద్రతీర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు – ప్రజల భద్రతే ప్రాధాన్యం
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, కార్తీకమాసాన్ని పురస్కరించుకుని పాకల, కొత్తపట్నం, మడనూరు,ఈతముక్కల సముద్రతీర ప్రాంతాల్లో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తుల భద్రత కోసం ప్రకాశం జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.ప్రతి 50…
సింగరాయకొండ ఇనాం భూముల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణకు కలెక్టర్కు విన్నపం
తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమంలో, సింగరాయకొండ మండలానికి చెందిన గ్రామస్తులు కలెక్టర్ పి. రాజా బాబు ని కలిసి తమ సమస్యను వివరించారు.2014 నుండి సింగరాయకొండ గ్రామంలోని…
విద్యార్థులకు పౌష్టిక ఆహారం పంపిణీ చేసిన రాజేష్ చిల్డ్రన్స్ హాస్పిటల్
తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని కందుకూరు రోడ్ కూడలిలో నూతనంగా ప్రారంభించిన “రాజేష్ చిల్డ్రన్స్ హాస్పిటల్” వారు కార్తీక సోమవారం పర్వదినం సందర్భంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గవదగట్లవారి పాలెం చిన్నారులకు “శుభదిన్ భోజన్” పేరిట…
సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందర్నగర్లో జూద రేడ్ – ఐదుగురు వ్యక్తులు పట్టుబడి నగదు స్వాధీనం.
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో, సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందర్నగర్ ప్రాంతంలో జూదం ఆడుతున్న వ్యక్తులపై పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో మొత్తం 5 మంది వ్యక్తులను పట్టుకొని, వారి వద్ద నుండి…
మొంథా తుపానులో ప్రజలకు అండగా నిలిచిన మంత్రి డా.స్వామి పనితీరును ప్రశంసించిన సీఎం చంద్రబాబు నాయుడు
తొలి శుభోదయం అమరావతి:- మొంథా తుపానులో ప్రజలకు అండగా నిలిచిన మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. మొంథా తుఫాను సమయంలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి శనివారం ఉండవల్లి ముఖ్యమంత్రి క్యాంపు…
నాగులుప్పలపాడు పోలీస్స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పోలీసులు నాగులుప్పలపాడు పోలీస్స్టేషన్ పరిధిలో అక్రమంగా రేషన్ (PDS) బియ్యాన్ని తరలిస్తున్న వారిపై దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు 4 వాహనాలు ను స్వాధీనం చేసుకుని, మొత్తం 545 బియ్యం బస్తాలను పట్టుకున్నారు.ప్రభుత్వ…
పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి తొలి శుభోదయం ప్రకాశం:- దేశ భద్రత, సమాజ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల…
కార్తీక సోమవారం, పౌర్ణమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు: ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
భక్తులు తప్పక పోలీస్ వారి సూచనలు పాటించాలి తొలి శుభోదయం ప్రకాశం:- కార్తీక మాసం పవిత్రత నేపథ్యంలో రానున్న కార్తీక సోమవారం, పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే ఆలయాలు, నదులు, బీచ్లు, చెరువుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు…
పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన: ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,
విద్యార్థుల్లో పోలీస్ విధులపై ఉత్సాహాన్ని నింపిన ఓపెన్ హౌస్ కార్యక్రమం తొలి శుభోదయం:- పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే స్మారకోత్సవాలలో భాగంగా శుక్రవారం…