Month: May 2026

పదవ తరగతి పరీక్షా ఫలితాలలో శ్రీ చైతన్య హై స్కూల్ ప్రబంజనం

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- గురువారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో టంగుటూరు శ్రీ చైతన్య హై స్కూల్ ప్రభంజనం సృష్టించింది.. 600కు 593 మార్కులతో అద్దంకి జాహ్నవి మండలం ఫస్ట్,600కు 590 మార్కులతో బయ్యారపు తహిర్ మండలం సెకండ్…

ఛాలెంజ్ నిలబెట్టుకున్న గ్రామీణ ఊళ్ల పాలెం జడ్పి ఉన్నత పాఠశాల విద్యార్థిని.

గణితం, సైన్స్, సోషల్ లో నూటికి నూరు మార్కులు సాధించిన విద్యార్థిని వర్షిత. తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రభుత్వ పర్యవేక్షణ లో తీర ప్రాంత గ్రామం ఊళ్ల పాలెం.ఈ గ్రామం లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పదవ…

పదవ తరగతి ఫలితాలలో మెరిసిన శాంతినికేతన్ స్కూల్ ఆణిముత్యం

596/600 మార్కులతో కొండపి మండలంటాపర్ గా నిలిచిన శాంతినికేతన్ స్కూల్ విద్యార్థి నీ అభినందనలు తెలిపిన శాంతినికేతన్ స్కూల్ యాజమాన్యం తొలి శుభోదయం న్యూస్ కొండేపి:- గురువారం విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో కొండపి పట్టణంలో ప్రముఖ విద్యా సంస్థ…

జనగణనను పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ విజయ సునీత

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లాలో మే 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న జన గణనను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. ఈ జన గణనను చేపట్టడానికి జిల్లాలోని 21 మండలాల్లోని…

వారి దేవస్థానంలో నిర్వహించిన జీవ ధ్వజ ప్రతిష్ట మహోత్సవం

తొలి శుభోదయం న్యూస్ కురిచేడు:- కురిచేడు మండలం, వెంగయపాలెం గ్రామంలోని సీతారాముల వారి దేవస్థానంలో నిర్వహించిన జీవ ధ్వజ ప్రతిష్ట మహోత్సవంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారాముల వారి ఆశీస్సులు…

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో ముగ్గురికి జరిమానా విధించిన న్యాయమూర్తి…

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం మండలంలో ట్రాఫిక్ నిబంధనల అమలుపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. గురువారం ఎస్సై వేమన ఆధ్వర్యంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ప్రధాన రహదారులు, పట్టణ పరిధిలో కీలక కూడళ్ల వద్ద…

పదో తరగతి ఫలితాల నేపథ్యంలో విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సూచనలు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విజయ సునీత విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. జీవితంలో విజయాలు, అపజయాలు సహజమని పేర్కొంటూ, ఫెయిల్ అయిన విద్యార్థులు ఎలాంటి తొందరపాటు…

ఫెయిల్ అయినా నిరాశ చెందొద్దు: గిద్దలూరు సీఐ సురేష్

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు పోలీస్:- రాష్ట్రవ్యాప్తంగా నిన్న పదో తరగతి ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో విద్యార్థులకు గిద్దలూరు పట్టణ సీఐ సురేష్ సూచనలు చేశారు. విజయాలు, అపజయాలు జీవితంలో సహజమని, ఫెయిల్ అయిన విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని తెలిపారు.…

శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కుంభాభిభిషేకం లో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- పొలిట్ బ్యూరో లో స్థానం కల్పించిన టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గార్లకు ధన్యవాదాలు.కూటమి ప్రభుత్వ పాలనలలో అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో అమలు అవుతున్నాయి.కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అండగా…