Month: May 2026

గత ఎన్నికల్లో నా గెలుపుకు అండగా నిలిచిన చినపవని గ్రామస్థుల రుణం అభివృద్ధి పనులతోనే తీర్చుకుంటాను.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- లింగసముద్రం మండలం, చినపవని పంచాయతీ పరిధిలోని సత్యనారాయణపురంలో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. రూ. 26 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించాను. గడిచిన 22 నెలల్లోనే ఈ…

నిలువు నీడ కోల్పోయిన యానాది కుటుంబాలు, ఆదుకునేది ఎవరు..?

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం పిట్టికాయగుళ్ల గ్రామంలో నివసిస్తున్న యానాది కుటుంబాలు నిలువ నీడ కోల్పోయాయి. మంగళవారం కురిసిన భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల ఆరు పూరి గుడిసెలు కుప్పకూలియి. దీంతో ఆ…

మేడేను పండుగలా నిర్వహించాలి సిపిఐ, ఏఐటీయూసీ పిలుపు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- మే 1 న నిర్వహించే మేడేను పండుగ వాతావరణంలో నిర్వహించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి వై. ఆనందమోహన్, సిపిఐ కౌన్సిల్ సభ్యులు ఉప్పుటూరి మాధవరావు లు పిలుపునిచ్చారు.…

సింగరాయకొండలో వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండలోని కాకతీయ కళ్యాణ మండపంలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొన్నాను. ఉలవపాడు మండలం ఉలవపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఓగుబోయిన యాదాద్రి – మస్తానమ్మ దంపతుల ప్రత్యేక ఆహ్వానం మేరకు వారి…

మాల్యాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఉత్సవాల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- మే 2వ తేదీన వైభవంగా జరగనున్న మాల్యాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఉత్సవాల ఏర్పాట్లను గురువారం స్వయంగా పరిశీలించాను. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని…

కందుకూరు జడ్పీ హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- పదో తరగతి ఫలితాల్లో కందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. పాఠశాలలో కేతన్ 583 మార్కులతో ప్రథమ స్థానం సాధించి టాపర్‌గా నిలిచాడు. జోయల్ సుధాకర్ 581 మార్కులతో ద్వితీయ…

BR OXFORD స్కూల్ విద్యార్థుల విజయవిహారం: టెన్త్ ఫలితాల్లో మార్కుల జాతర..!

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఏపీ 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కందుకూరు బి.ఆర్.ఆక్స్ ఫర్డ్ ఒలంపియాడ్ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.G.అపర్ణ-(597/600),CH.ఛార్మి (597) టాప్ మార్కులతో సత్తా చాటారు.అలాగే వీరితో పాటూ..595(1),594(2),593(5),592(2),591(5),590(4),మొత్తంగా (590) మార్కులకు పైన 21 మంది విద్యార్థులు,…

10 వ తరగతి ఫలితాల్లో అంబేద్కర్ గురుకులం విద్యార్థుల ప్రభంజనం 89.49 శాతం ఉత్తీర్ణత

విద్యార్థులకు మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అభినందనలు తొలి శుభోదయం న్యూస్ అమరావతి:- గురువారం విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో డా.బి. ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13,538 మంది విద్యార్థులు పరీక్షలు…

ఉపాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఒంగోలులోని ప్రముఖ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉపాస్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో కందుకూరు వాసవి నగర్ నందు గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరం నందు ప్రముఖ మోకాళ్ళ మార్పిడి వైద్య…