జమ్ములపాలెం ఆనంద నగర కాలనీలో డెంగ్యూ కేసును సందర్శించిన జిల్లా మలేరియా అధికారి వి నాగార్జున రావు.
తొలి శుభోదయం బాపట్ల:- బాపట్ల జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారివారి ఆదేశాలతో బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి నాగార్జున రావు గురువారం జమ్ములపాలెం ఆనంద నగర్ కాలనీలో డెంగ్యూతో బాధపడుతున్న రోగిని సందర్శించారు.ఈ…