నీటి సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలి.
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :- గంగవరం క్రాస్ రోడ్డు సదరన్ ఛానల్ వద్ద సాగు నీటి కాలువల నిర్వహణ మరియు నీటి పొదుపుపై అవగాహన సభ.నీటి భద్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు ప్రతి రైతు…
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :- గంగవరం క్రాస్ రోడ్డు సదరన్ ఛానల్ వద్ద సాగు నీటి కాలువల నిర్వహణ మరియు నీటి పొదుపుపై అవగాహన సభ.నీటి భద్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు ప్రతి రైతు…
తొలి శుభోదయం న్యూస్ దర్శి :- ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం ఎంతో అవసరమనే దృష్టితో దర్శి మండలం పోతకమూరు గ్రామపంచాయతీ వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఘనంగా ప్రారంభించారు.ఈ…
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ కందుకూరు వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్న “మహిళలకు చేయుత” అనే కార్యక్రమంలో భాగంగా మహిళలు ఆర్ధికంగా ఎదగాలని కందుకూరు వివిధ ప్రాంతాల్లో వివరాలు సేకరించి భర్త లేని…
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గిద్దలూరు మండల కేంద్రంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించగా, పెద్ద సంఖ్యలో పార్టీ…
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు మండల పరిధిలోని కొండముడుసుపాలెం గ్రామం నందు స్వర్ణ గ్రామం కార్యాలయాన్ని సోమవారం మండల తహసీల్దార్ మురళి ఆకస్మికంగా తనిఖీ చేశారు.సిబ్బంది హాజర్ రికార్డును పరిశీంచారు. ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ తొమ్మిది మంది సిబ్బంది…
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు పోలీస్:- గిద్దలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ కార్యకలాపాలపై కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తిమ్మాపురం గ్రామ అవుట్స్కర్ట్స్లో జరుగుతున్న జూదంపై గిద్దలూరు పోలీసులు ప్రత్యేక దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదం ఆడుతున్న 11…
ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 80 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కరించేందుకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మరియు పోలీస్ అధికారులు “ప్రజా ఫిర్యాదుల…
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 7,358 కోట్ల మరియు గతంలో 11వేల కోట్లు బకాయిలు చెల్లించడం పట్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడం…
పిల్లలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. పోక్సో కేసులో నిందితుడు శిక్షింపబడుటలో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని అభినందించిన జిల్లా…
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- వేసవిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించి…