Author: JALAIAH

నాగులుప్పలపాడు మండలంలోని కనపర్తి శివారులో పేకాట దాడి – 6 మంది అరెస్ట్

తొలి శుభోదయం న్యూస్:- ప్రకాశం జిల్లా పోలీసుల కఠిన చర్యలు కొనసాగుతున్నాయి.నాగులుప్పలపాడు మండలం కనపర్తి శివారులో పోలీసులు పేకాట దాడులు నిర్వహించి, అక్రమంగా జూదం ఆడుతున్న 6 మంది వ్యక్తులను పట్టుకున్నారు.వారివద్ద నుండి ₹2,530 నగదు మరియు 6 మొబైల్ ఫోన్లు…

మాగుంట శ్రీనివాసులు రెడ్డి జన్మదిన వేడుకలలో పాల్గొన్న జనసేన నాయకులు.

ఈరోజు ఒంగోలు ఎంపీ పెద్దలు, గౌరవనీయులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి జన్మదినం సందర్బంగా వారి కార్యాలయం నందు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొండేపి నియోజకవర్గం జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన. రాజేష్,…

_మర్రిపూడి లో ఐస్ డిఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం..

తొలి శుభోదయం:- మండల కేంద్రమైన మర్రిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా హెచ్ఎం రెబ్బ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులు,అక్రమ రవాణాలపై అవగాహన కలిగించారు, అంగన్వాడి కార్యకర్తల…

ప్రజలకు చేరువవుతూ, పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంపొందించే లక్ష్యంతో “మీకోసం” కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 71 ఫిర్యాదులు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్థన్‌ రాజు ఐపియస్.,గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు మరియు పోలీస్ అధికారులు…

శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం:- శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలు మరియు ట్రాఫిక్ నియంత్రణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రధాన రోడ్డు మార్గాలు, రద్దీ ప్రాంతాలు, ముఖ్య కూడళ్ళు, ప్రజలు…

కులం పేరుతో దూషించి భౌతిక దాడికి ప్రయత్నం చేసిన యాదవ సామాజిక వర్గానికి చెందిన మల్లెబోయిన రామారావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని మాదిగ రిజర్వేషన్  పోరాట సమితి ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ డిమాండ్ చేశారు.

తొలి శుబోదయం న్యూస్ :- రేణమాల అయ్యన్నను కులం పేరుతో దూషించి భౌతిక దాడికి ప్రయత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కందుకూరు పట్టణ ఎస్.ఐ పులి శివనాగరాజుకు ఫిర్యాదు చేయగా..దాడికి ప్రయత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని…

ఇంటెలెక్ట్ డిజైన్ ఏరినా కార్పొరేట్ కంపెనీకి చెందిన ఉల్లాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేశారు.

*ఆత్మవిశ్వాసం ఉన్నచోటే భవిష్యత్తు మెరుగవుతుంది – హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు* తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని 220 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉల్లాస్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. దాని లో భాగంగా…