మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రివర్యులుశ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- త్రినేత్రుడు, ఆదిదేవుడిగా, భోళాశంకరుడిగా, భూ ప్రపంచంలో ప్రజలందరిచే ఆరాధించబడే పరమాత్మయే పరమేశ్వరుడు మహా శివుడు శివరాత్రి పర్వదినాన్ని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఆ పరమ శివుని అనుగ్రహం మీ కుటుంబ సభ్యులు అందరిపై ఉండాలని…