Author: JALAIAH

మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రివర్యులుశ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- త్రినేత్రుడు, ఆదిదేవుడిగా, భోళాశంకరుడిగా, భూ ప్రపంచంలో ప్రజలందరిచే ఆరాధించబడే పరమాత్మయే పరమేశ్వరుడు మహా శివుడు శివరాత్రి పర్వదినాన్ని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఆ పరమ శివుని అనుగ్రహం మీ కుటుంబ సభ్యులు అందరిపై ఉండాలని…

వక్త 2026 సత్తా చాటిన కేటీఆర్ స్కూల్ విద్యార్థులు

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- జన విజ్ఞాన వేదిక నిర్వహించిన వక్త 2026 కార్యక్రమంలో కనిగిరి మండల స్థాయిలో 2వ మరియు 3వ స్థానాలలో KTR టెక్నో స్కూల్ విద్యార్థునులు అయిన అశ్విని మరియు భార్గవి లు నిలిచారు. ఈ సందర్భంగా…

నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు – ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- “బ్రహ్మ మురారి సురార్చిత లింగంనిర్మల భాషిత శోభిత లింగంజన్మజ దుఃఖ వినాశక లింగంతత్ ప్రణమామి సదా శివలింగం”లయకారుడైన ఆ పరమశివుడిని ఆరాధించే అత్యంత పవిత్రమైన రోజు మహాశివరాత్రి. ఉపవాసాలు, జాగరణలు, ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి…

దామోదర్ సంజీవయ్య జీవితం ఆదర్శం

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- దామోదర సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా, టంగుటూరి అంబేద్కర్ నగర్లోని అంబేత్కర్ పార్కు నందు “అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది” ముందుగా దామోదర సంజీవయ్య చిత్రపటానికి అంబేద్కర్ నగర్ వాసులు, పెద్దలు, యూత్, పూలమాలవేసి…

పాకల బీచ్ ఫెస్టివల్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

భద్రత, ట్రాఫిక్, సముద్ర స్నానాలపై కట్టుదిట్టమైన పోలీసుల పర్యవేక్షణ బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ జారీ చేసిన నియమాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి పాకల బీచ్ ప్రయాణ సూచనలు & పార్కింగ్ వివరాలు తొలి…

పాకాల బీచ్ ఫెస్టివల్‌కు సర్వం సిద్ధం: పటిష్ట భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, దిశానిర్దేశం.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ఈ నెల 14, 15 తేదీలలో నిర్వహించనున్న సింగరాయకొండ, పాకాల బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రజలకు ఆహ్లాదకరమైన అనుభూతితో పాటు పూర్తి భద్రత కల్పించడమే లక్ష్యంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు వెల్లడించారు.…

మొగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరమును దర్శించి కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ హిమ వంశీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ హిమ వంశీ మొగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరమును దర్శించి.. మహాశివరాత్రి ఏర్పాట్ల గురించి మందిర వ్యవస్థాపక ధర్మకర్త పవని నాగేంద్ర ప్రసాద్ తో చర్చించి..మహా శివరాత్రి నాడు వచ్చే…

మహిళా రక్షణకు సాంకేతిక భరోసా: ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో ‘శక్తి’ యాప్ డౌన్‌లోడ్‌పై పోలీసుల ప్రత్యేక అవగాహన.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం,మార్కాపురం పోలీస్:- మహిళలు మరియు విద్యార్థినుల భద్రతను అత్యంత ప్రాధాన్యతగా భావిస్తూ ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా ‘శక్తి’ (Shakti) యాప్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, అత్యవసర…

నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తాం.సిఐటియు జిల్లా కార్యదర్శి టి ఆవులయ్య.

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు ఎమ్మార్వో కార్యాలయం నుండి పట్టణంలోని పురవీధుల గుండా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేయడం జరిగింది…ర్యాలీలో కార్మిక సంఘాల నాయకులు రిటైర్డ్ ఉద్యోగుల నాయకులు, టీచర్స్ సంఘాల నాయకులు పాల్గొన్నారు…సందర్భంగా సిఐటియు జిల్లా…

వలేటివారిపాలెం తహసీల్దార్ గా షేక్ మహమ్మద్ హుస్సేన్ బాధ్యతలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- వలేటివారిపాలెం తహసీల్దార్ గా షేక్ మహమ్మద్ హుస్సేన్ బాధ్యతలు చేపట్టారు. ఈయన CS పురం నుంచి బదిలీపై వచ్చారు. గతంలో కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేశారు. తరువాత కష్టపడి చదివి తహసీల్దార్…