Author: JALAIAH

ప్రయాణికుల భద్రతకు అగ్ర ప్రాధాన్యం – రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ప్రకాశం పోలీసుల విస్తృత తనిఖీలు, కట్టుదిట్టమైన నిఘా

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రయాణికుల భద్రతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై జిల్లాలోని ముఖ్యమైన రైల్వే స్టేషన్లు మరియు ఆర్టీసీ బస్టాండ్లలో విస్తృత స్థాయిలో మెరుపు తనిఖీలు నిర్వహించింది. జిల్లా ఎస్పీ…

రాచర్ల బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలి జెసి శ్రీనివాసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ప్రముఖ నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులకు పలు కీలక…

గరికపాటిని వెంటనే అరెస్టు చేయాలి ప్రజా సంఘాలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- బడి పిల్లల మధ్యాహ్న భోజనం పై ప్రవచనకర్త గరికపాటి నర సింహారావు ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు కందుకూరు అంబేద్కర్ బొమ్మ సెంటర్ వద్ద బి.టి.ఏ మరియు ప్రజా సంఘాల తరపున నిరసన…

నూతన మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

ప్రజలకు మెరుగైన సేవల లక్ష్యంగా పోలీస్ కార్యాలయ నిర్మాణం దిశగా చర్యలు చేపట్టిన జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- నూతన మార్కాపురం జిల్లాలో జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేసే క్రమంలో,…

స్వాతంత్రోద్యమ సమర నినాదం భగత్ సింగ్.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- షహీద్ భగత్ సింగ్,రాజ్ గురు, సుఖదేవ్ ల అమరత్వానికి 95 సంవత్సరాలు నిండిన సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫీసులో జరిగిన వర్ధంతి నివాళి కార్యక్రమంలో రైతు సంఘం జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య, న్యాయవాది,…

పొదిలి సర్కిల్ కార్యాలయమును ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐ.పి.ఎస్.,

సర్కిల్ పరిధిలో ముఖ్యమైన కేసులపై ఆరా… పలు రికార్డులు పరిశీలన మహిళల భద్రతకు ప్రాధాన్యత నిచ్చి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి రోడ్డు భద్రతా నియమాలు, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలపై విద్యార్థులు మరియు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించండి…

కందుకూరు మండల కేంద్రం.డా|| ధన్యాసి మాలకొండయ్య గారి మృతికి సంతాపం తెలియజేసిన… డాక్టర్ మాదాసి వెంకయ్య .

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- డా|| ధన్యాసి శ్రీనివాసరావు గారి తండ్రి … కొండేపి సహకార సమితి మాజీ చైర్మన్ గారైన డా|| ధన్యాసి మాలకొండయ్య గారు మరణించిన విషయం స్నేహితుల ద్వారా తెలియగా కందుకూరులో వారి స్వగృహం నందు… వారి…

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై త్వరితగతిన విచారణ చేపట్టి, బాధితులకు సత్వర న్యాయం అందించాలి:మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు.,ఐపీఎస్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు 41 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం మార్కాపురం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ “మీకోసం” ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ…

జాతీయ చేనేత ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

భారతదేశ చేనేత కార్మికుల నైపుణ్యానికి అద్దం పట్టేలా చేనేత మేళ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి నేతన్నలకు చేయూత నివ్వండి. తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- నెల్లూరు నగరంలోని పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన…

ప్రజలకు చేరువవుతూ, పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంపొందించే లక్ష్యంతో మీకోసం కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పోలీసులు

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 67 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్థన్‌ రాజు, ఐపియస్.,గారి ఆదేశాల మేరకు మహిళా పోలీస్…