Month: March 2026

స్వచ్ఛతకు శ్రీకారం – దర్శిలో స్వచ్ఛ రథం ప్రారంభం

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి నియోజకవర్గంలో పరిశుభ్రతకు కొత్త దిశగా అడుగులు పడుతున్నాయి. దర్శి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఐదు మండలాలకు ఐదు స్వచ్ఛ రథం వాహనాలను దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్…

పేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే మన లక్ష్యం..

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 (Public – Private – People – Partnership) కార్యక్రమం మొదటి వార్షికోత్సవ వేడుకలను నేడు కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో…

సంపన్న వర్గాలను సామాజిక సేవలో భాగస్వాములను చేయడమే పీ4 లక్ష్యం.

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- తాము దత్తత తీసుకున్న బుచ్చి మండలం రామచంద్రాపురం గ్రామాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతాం- సిఎం చంద్రబాబు నాయుడు గారి పి4 పిలుపుతో మైపాడు తీరంలో 8 కోట్ల 60 లక్షలతో బకింగ్ హామ్ కెనాల్ ఆధునీకరణ.…

అట్టహాసంగా చిలకపాటి మధు ప్రమాణ స్వీకారం శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు ఎమ్మెల్యే ఇంటూరికి కృతజ్ఞతలు తెలిపిన మధు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణానికి చెందిన బీసీ నాయకుడు చిలకపాటి మధు… రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గా సోమవారం బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని బిసి భవన్ లో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతి… సభ్యులందరి చేత…

ట్రాక్టర్లు, రిక్షాలు పంపిణీ చేసిన MLA నాగేశ్వరరావు స్వచ్ఛఆంధ్ర కార్పొరేషన్ ద్వారా వాహనాల కేటాయింపు

కందుకూరు మండలంలోని 19 పంచాయతీలకు పంపిణీ స్వర్ణఆంధ్ర – స్వచ్ఛఆంధ్రకు సహకరించాలని ప్రజలకు ఎమ్మెల్యే విజ్ఞప్తి తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా… కందుకూరు మండలంలోని 19 పంచాయతీలకు చెత్తతరలింపు వాహనాలను కందుకూరు…

TDPలో కండ్రా మాల్యాద్రికి అరుదైన గౌరవం విశిష్ట సేవలకు గాను చంద్రబాబు,లోకేష్ చేతుల మీదుగా సత్కారం

అధినేతలతో ఆత్మీయ విందులో పాల్గొనే అవకాశం తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని చుట్టుగుంట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కండ్రా మాల్యాద్రికి ప్రత్యేకగుర్తింపు లభించింది. రాష్ట్రస్థాయిలో…పార్టీ ఆవిర్భావం నుంచి విశిష్ట సేవలు అందించిన 44…

సర్పంచ్, వార్డు నెంబర్లు వీడ్కోలు – సన్మాన కార్యక్రమం లో పాల్గొన్న చింతపల్లి హరిబాబు…

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు :- మాజీ ముఖ్యమంత్రివర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో టంగుటూరు మండలం కందులూరు గ్రామం సర్పంచ్, వార్డు నెంబర్లుగా అభ్యర్థులుగా 12 వార్డులకు గాను 11 వార్డులు, ఒక…

NTR నూతన గృహ ప్రవేశం వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు పట్టణంలోని మోడంపల్లె లే అవుట్ ప్రక్కన NTR కాలనీ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా గిద్దలూరు పట్టణంలోని నూతన గృహ నిర్మాణం లో భాగంగా కొత్త లక్ష్మీ దేవి &…

పేదల సొంతింటి కలను సీఎం చంద్రబాబు నాయుడు నిజం చేశారు 2029 నాటికి రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం

పేదల ఇళ్ల నిర్మాణం కోసం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ళ స్థలం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇళ్ల నిర్మాణానికి అదనంగా రూ. 50 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఆర్థిక సాయం…

పోలీస్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా ఆటో గుర్తింపు – మహిళ మర్చిపోయిన నగదు ఉన్న పర్సు అప్పగింత

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- సోమవారం అనగా 30.03.2026 న, బళ్లమిట్ట సెంటర్‌కు చెందిన టి. విజయ గారు ఆటోలో ప్రయాణించి గాంధీ రోడ్ వద్ద దిగే సమయంలో, తన వద్ద ఉన్న రూ.50,000 నగదు మరియు ఇంటి తాళాలు ఉన్న…