Month: March 2026

వేట్లపాలెం ఘటనపై మంత్రి డిఎస్ బీవీ స్వామి తీవ్ర దిగ్భ్రాంతి

తొలి శుభోదయం న్యూస్ అమరావతి :- కాకినాడజిల్లా వేట్లపాలెం పేలుడు ఘటన పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో…

“ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై ప్రకాశం పోలీసులు,మార్కాపురం పోలీసులు ఉక్కుపాదం: జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా E-Challan తనిఖీలు – మీ ప్రయాణం సురక్షితం.. నిబంధనల పాలన తప్పనిసరి!”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం &మార్కాపురం పోలీస్ :- రహదారి భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ విభాగం రంగంలోకి దిగింది. జిల్లావ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తున్న వాహనదారులపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు.…

సింగరాయకొండలోని స్మార్ట్ జెన్ గ్లోబల్ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్, మోడల్ ప్రదర్శనలు వంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గారైన డాక్టర్ గీతా రాణి మాట్లాడుతూ,భారత ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్. కనుగొన్న “రామన్…