Author: JALAIAH

“ఏటీఎంల భద్రతపై పోలీసుల స్పెషల్ ఫోకస్: క్షేత్రస్థాయిలో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ వ్యవస్థల పరిశీలన.”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల ఆర్థిక భద్రతను కాపాడడమే లక్ష్యంగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా ఏటీఎం (ATM) కేంద్రాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు…

నివాళి అర్పించిన జనసేన అధ్యక్షులు రాజేష్ .

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం, శానంపూడి గ్రామం జనసేన నాయకులు కూతల శ్రీనివాసరావు గారి తల్లి గారు తుది శ్వాస విడిచినారు. పార్దివ దేహానికి నివాళి అర్పించిన జనసేన పార్టీ సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్…

ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

సరైన పత్రాలు లేని 41 మోటార్‌సైకిళ్లను 4 ఆటోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ…

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల పరిశీలన: భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసిన ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా, న్యాయంగా నిర్వహించబడేలా చర్యలు తీసుకునే క్రమంలో ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు వివిధ ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను సందర్శించారు.ఈ సందర్భంగా…

వాహనాల దుండగులు అరెస్టు 14 లక్షల రూపాయల విలువైన వాహనాలు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ బెస్తవారిపేట:- ఎటువంటి కాయకష్టం లేకుండా సులభంగా డబ్బు సంపాదించాలని ఆశించి మార్కాపురం జిల్లాలో పలు వాహనాలను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దుండగులను బెస్తవారిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మార్కాపురం…

తాడేపల్లి గూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసరావు ను కలిసిన సింగరాయకొండ జనసేన నాయకులు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- తాడేపల్లి గూడెం శాసనసభ్యులు, నెల్లూరు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు సమన్వయకర్త గౌరవనీయులు బొలిశెట్టి శ్రీనివాసరావు నెల్లూరు నుండి తిరుగు ప్రయాణం లో మార్గ మధ్యలో సింగరాయకొండ బైపాస్ వద్ద మర్యాదపూర్వకంగా కలిసిన…

జర్నలిస్ట్ నాగరాజుకు ఘన నివాళులర్పించిన సిపిఎం నాయకులు

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- కనిగిరి కి చెందిన జర్నలిస్టు నూకతోటి నాగరాజు రైలు ప్రమాదంలో మృతిచెందగా ఆయన మృతదేహాన్ని స్వగ్రామం పీసీ పల్లి మండలం పెదవరిమడుగుకు కుటుంబ సభ్యులు తరలించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పిసి కేశవరావు, కనిగిరి…

కందుకూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పరుగులు ఇప్పటికే 20 కోట్లతో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు కృతజ్ఞతలు అభివృద్ధిలో రాజీలేదన్న ఎమ్మెల్యే ఇంటూరి

28.5 లక్షలతో నిర్మించిన CC రోడ్డు, డ్రైనేజీ ప్రారంభం తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు మున్సిపాలిటీ అభివృద్ధిలో ఎక్కడా రాజీపడకుండా కోట్ల రూపాయలతో పనులు చేస్తున్నట్లు కందుకూరి శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. పట్టణంలోని దివి శివలింగప్రసాద్ ఇంటి వద్ద…

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు,

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ఐపీఎస్.బ్రిటిష్ పాలనలోని ఆగడాలకు ఎదురొడ్డి అలుపెరగని సాయుధ పోరాటం చేసిన మహావీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ కొనియాడారు. ఆదివారం జిల్లా…

TDP కార్యాలయంలో మౌలానా ఆజాద్ వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన పార్టీ నేతలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- దేశంలో విద్యారంగం అభివృద్ధికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతిని కందుకూరు టిడిపి కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పలువురు ముస్లిం నేతలు ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.…