Author: JALAIAH

సోమరాజుపల్లి ప్రజలు వర్షపు నీటితో ఇబ్బందులు – తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ లో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సోమరాజుపల్లి గ్రామంలోని ఆవులవారి పాలెం ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే గేట్ నుండి ఆవులవారి పాలెం వరకు వెళ్లే రహదారి పక్కన…

తుఫాను సమయంలో ప్రజలు ఆందోళన చెందవద్దు – ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

తొలి శుభోదయం:- మోంతా తుఫాన్ నేపథ్యంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రజలతో అండగా ఉంటుందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో ప్రత్యేక అధికారి కోన శ్రీధర్‌తో కలిసి…

మోంత తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమం — సోమరాజుపల్లి టి.పి. నగర్‌లో ఆహార పంపిణీ

తొలి శుభోదయం సింగరాయకొండ:- తుఫాన్ ప్రభావంతో సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో టి.పి. నగర్‌లోని అప్పాపురం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వరద బాధితులకు ఆహారం సరఫరా చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య…

ఒంగోలు నగరంలోని నీటి మునిగిన సుజాత నగర్, సమతా నగర్, పిటీసి ప్రాంతాలలో స్ధానిక ఎమ్మెల్యేతో కలిసి పర్యాటించిన జిల్లా ఎస్పీ

తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఒంగోలు పట్టణంలో పరిస్థితులు పరిశీలించిన జిల్లా అధికారులు తొలి శుభోదయం ప్రకాశం :- తుఫాన్ కారణంగా ఒంగోలు నగరంలో పలు ప్రాంతాలు భారీ వర్షాల ప్రభావంతో నీట మునిగిన నేపథ్యంలో ఒంగోలు సుజాతనగర్ పరిసర ప్రాంతాల్లో నీరు…

తుఫాను ప్రభావిత పునరావాస ప్రాంతాలు, కేంద్రాలను సందర్శించిన కేసవరపు జాలి రెడ్డి

తొలి శుభోదయం:- ఉలవపాడు తుఫాను ప్రభావిత ప్రాంతాలను, పునరావాస కేంద్రాలను సందర్శించిన వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కేశవరపు జాలి రెడ్డి. మన్నేటికోట తిరుపతమ్మ గుంట ఎస్సీ కాలనీవాసులను ఉంచిన పునరావాస కేంద్రాన్ని, కరేడు తుఫాను ప్రభావిత ప్రాంతవాసులను…

టంగుటూరు మండల ఆలకూరపాడు 8 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించి వారిని కలసి వారికీ అన్ని సదుపాయాలు అందేలా చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించిన జిల్లా డిపిఓ మరియు సైక్లోన్ స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు.

తొలి శుభోదయం:- టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామంలో ఉన్న ఎస్టీ కుటుంబాలను గ్రామ జడ్.పి.హెచ్ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావస కేంద్రానికి తరలించి వారికి భోజనం నీళ్లు వైద్యం అన్ని సదుపాయాలు సమకూర్చారు ఎట్టి పరిస్థితుల్లో సైక్లోన్ మూడు రోజులు ప్రజలు…

గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం మరియు రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న ప్రకాశం జిల్లా పోలీసులు

ఒంగోలు రైల్వే స్టేషన్‌ మరియు రైళ్లలో పోలీసులు విస్తృత తనిఖీలు రైలులో సుమారు 14 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న ప్రకాశం జిల్లా పోలీస్ లు తొలి శుభోదయం:- గంజాయి మరియు మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ…

మొంథా తుపాను ప్రభావం దృష్ట్యా ప్రజల భద్రత కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధం:ప్రకాశం జిల్లా ఎస్పీ

సింగరాయకొండ పాకల బీచ్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ మొంథా తుఫాన్ ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు ఏర్పాటు… బృందాలకు అవసరమైన అత్యవసర లైటింగ్ పరికరాలు, లైఫ్ జాకెట్లు, టార్చ్‌లైట్లు, తాళ్లు అందజేత తొలి శుభోదయం ప్రకాశం :- మొంథా తుఫాను…

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా సింగరాయకొండ పోలీసులు – తీర ప్రాంతం, వాగుల వద్ద ప్రత్యేక నిఘా

తొలి శుభోదయం :- మొంద తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా సింగరాయకొండ పోలీస్ సర్కిల్ పరిధిలో పోలీసులు మరియు మెరైన్ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. తీరప్రాంత గ్రామాలు, జాతీయ రహదారి పరిసరాలు, వాగులు వద్ద రక్షణ మరియు సహాయక చర్యలు తీసుకోవాలని సిబ్బందికి…

⚖️ రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామిని కలిసిన సింగరాయకొండ న్యాయవాదులు

ఈరోజు సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో,సింగరాయకొండ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారిని ఆయన నివాస గృహం నాయుడు పాలెంలోని…