Category: ఆంధ్రప్రదేశ్

అవసరమైతేనే ప్రజలు ఇంట్లోంచి బయటికి రావాలి… ఎమ్మెల్యే ఇంటూరి …

తొలి శుభోదయం:- రాళ్లపాడు ప్రాజెక్టు కు భారీ వర్షాలు నేపథ్యంలో పూర్తిస్థాయిలో నీరు చేరి ప్రాజెక్టు గేట్లు తెరిచే అవకాశం ఉన్నందువలన మన్నేరు ప్రభావ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు తెలియజేశారు….ప్రజలు ఎవరు వాగులు బ్రిడ్జిలు…

న్యూజిలాండ్ పై భారత్ విజయం

తొలి శుభోదయం :- Womens World Cup 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 3 వికెట్లు కోల్పోయి 340 పరుగులు చేసింది. కాగా వర్షం కారణంగా మ్యాచ్…

లాడ్జిలు, హోటల్స్ ను ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు

లాడ్జిలు, హోటల్స్ అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. చట్ట వ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలకు తావిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు తొలి శుభోదయం ప్రకాశం :- శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా…

పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా విద్యార్దులకు వ్యాస రచన, వక్తృత్వపు పోటీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు.

తొలి శుభోదయం ప్రకాశం :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అమరవీరులవారోత్సవాలలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ అధికారులు “లైంగిక నేరాల నుండి మహిళలు మరియు పిల్లల రక్షణలో విద్యార్థుల పాత్ర” అనే అంశంపై…

తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – కలెక్టర్ రాజబాబు సూచనలు

తొలి శుభోదయం సింగరాయకొండ:-తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు పిలుపునిచ్చారు.బుధవారం ఆయన సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం, పాకల, దేవళం, బేసిన్ పల్లెపాలెం ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు.…

జరుగుమల్లి పోలీసులు పేకాట శిబిరంపై దాడి – 16 మంది అరెస్ట్‌, రూ.61,000/- స్వాధీనం

జరుగుమల్లి తొలి శుభోదయం:- ప్రకాశం జిల్లా జరుగుమల్లి పోలీసులు అక్రమ పేకాట శిబిరాలపై దాడి చేసి 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో మొత్తం రూ.61,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు.జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తూమాడు గ్రామంలో పేకాట శిబిరం…

ఘనంగా పోలీసు అమర వీరుల సంస్మరణ కార్యక్రమం

తొలి శుభోదయం :- పోలీసు అమర వీరుల సంస్మరణ దినం – 2025 ఘనంగా జరిగింది. మంగళగిరి 6వ బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్ లో మంగళవారం పోలీసు అమర వీరుల సంస్మరణ దినం – 2025 జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర…

బాణా సంచా తయారీ కేంద్రం పేలుడు ఘటనపై ప్రభుత్వానికి నివేదిక మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు

తొలి శుభోదయం అమరావతి:- అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణా సంచా పేలుడు తయారీ కేంద్రం ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారాన్ని ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.…

తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు కుటుంబానికి పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

— రాష్ట్ర హోం & విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత వంగలపూడి తొలి శుభోదయం అమరావతి :- నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దార్కానిపాడు గ్రామంలో హత్యకు గురైన తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ప్రకటించినట్లు రాష్ట్ర…

నాగులుప్పలపాడు మరియు మద్దిపాడు పోలీస్ స్టేషన్ లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు.,ఐ.పి.ఎస్

తొలి శుభోదయం ప్రకాశం :- పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధతో వచ్చే ఫిర్యాదారులకు భరోసా కలిగేలా విధులు ఉండాలిరోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలినేర నియంత్రణ, అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాల కట్టడికి గట్టి చర్యలు తీసుకోవాలిపోలీస్ స్టేషన్ స్థితిగతులు,…