జిల్లా పోలీసు పనితీరుపై సమీక్ష నిర్వహించిన గుంటూరు రేంజ్ ఐజి శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠి, ఐపీఎస్.
నమోదైన కేసుల వివరాలు, ప్రస్తుత స్థితిగతులపై సమగ్రంగా ఆరా తీసి, పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన ఐజి చెడునడతగల వ్యక్తులపై నిత్యం నిఘా ఉంచాలి…..దౌర్జన్యాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ…