Category: ఆంధ్రప్రదేశ్

గిద్దలూరులో పన్నులపై 50% వడ్డీ రాయితీ – ప్రత్యేక కౌంటర్లు సిద్ధం.. ఈ బంపర్ ఆఫర్ మిస్ కాకండి – గిద్దలూరు ప్రజలకు చివరి అవకాశం!..

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు పురపాలక సంఘ పరిధిలో ఇంటి, ఆస్తి పన్ను బకాయిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 50% వడ్డీ రాయితీకి ఈరోజు (మార్చి 31)తో గడువు ముగియనుంది. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ ఈవి…

మానవత్వానికి ప్రతీకగా ప్రకాశం & మార్కాపురం పోలీసులు – పక్షుల కోసం నీటి సాకారం, ప్రజల్లో చైతన్యం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తూ పక్షుల కోసం ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఎండల తీవ్రత…

15వ తేదీ తరువాత నుండి హెల్మెట్ లేని ద్విచక్ర వాహనాలకు నో పెట్రోల్ బాపట్ల పట్టణ సీఐ రాంబాబు.

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఐపిఎస్ ఆదేశాలమేరకు బాపట్ల డిఎస్పి జగదీష్ నాయక్ నేతృత్వంలో బాపట్ల టౌన్ సిఐ రాంబాబు ఆధ్వర్యంలో నో హెలిమెంట్ నో ఫ్యూయల్ అవేర్నెస్ కార్యక్రమం బాపట్ల పట్టణం అంబేద్కర్…

వైభవోపేతంగా గరుడోత్సవం

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- తురిమెళ్ళ శ్రీ లక్ష్మీ మాధవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్బంగా తేదీ 28/03/2026 శనివారం రాత్రి గరుడత్సవం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించి ప్రసంగించిన జిల్లా టిడిపి నాయకులు శ్రీ ముత్తుముల…

పచ్చవ గ్రామంలో ఘనంగా నేతల విగ్రహాల ఆవిష్కరణ మంత్రులు, సహచర ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్న ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి:- జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామంలో స్వర్గీయ ఎన్టీఆర్, మాజీమంత్రి, స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు, మాజీ సర్పంచ్, స్వర్గీయ తాటికొండ రాంబొట్లునాయుడు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖమంత్రి…

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, సభలో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ , ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన తదుపరిఒంగోలు నగరంలోని అద్దంకి బస్ స్టాండ్ నందు దామచర్ల ఆంజనేయులు గారు,…

బస్సు సర్వీసులు ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు ఆర్టీసీ డిపో నుంచి వివిధ ప్రాంతాలకు కొత్తగా నడపబోతున్న 5 బస్సు సర్వీసులను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు ఆదివారం ప్రారంభించారు. కందుకూరు నుండి గుంటూరుకు టుస్టార్ సర్వీసులు 3, కందుకూరు నుంచి గుడ్లూరు,…

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలో పార్టీ జెండాను ఆవిష్కరణ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ బుచ్చిరెడ్డిపాలెం:- తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలో పార్టీ జెండాను ఆవిష్కరించి, మహానేత శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాను.అనంతరం బాంబే రోడ్డులో నిర్వహించిన స్వర్గీయ…

అనధికార హై బీమ్ లైట్లపై ప్రకాశం జిల్లా పోలీసుల కఠిన చర్యలు – రోడ్డు భద్రతే ప్రథమ లక్ష్యం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నియమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. ద్విచక్ర వాహనాలు మరియు ఆటోలకు ప్రభుత్వం అనుమతించిన…

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేగూరు పంచాయతీలో తెలుగుదేశం పార్టీ పతాకావిష్కరణ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గ :- “సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు” అనే మహోన్నత నినాదంతో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ గారు స్థాపించిన ఈ మహత్తర పార్టీ ప్రజాసేవలో అగ్రగామిగా నిలుస్తోంది. ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ…