గిద్దలూరులో పన్నులపై 50% వడ్డీ రాయితీ – ప్రత్యేక కౌంటర్లు సిద్ధం.. ఈ బంపర్ ఆఫర్ మిస్ కాకండి – గిద్దలూరు ప్రజలకు చివరి అవకాశం!..
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు పురపాలక సంఘ పరిధిలో ఇంటి, ఆస్తి పన్ను బకాయిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 50% వడ్డీ రాయితీకి ఈరోజు (మార్చి 31)తో గడువు ముగియనుంది. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ ఈవి…