Category: ఆంధ్రప్రదేశ్

బాలల హక్కులపై న్యాయ విజ్ఞాన సదస్సు.

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా కందుకూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించబడినది. ఈ కార్యక్రమమునకు బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ద్వారకా రాణి అధ్యక్షత…

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించిన కాంతారావు

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి..నాణ్యమైన ఆహారాన్ని అందించాలి! రాష్ట్ర ఫుడ్ కమీ షన్ సభ్యులు బి. కాంతారావు తొలి శుభోదయం కందుకూరు:- విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన , రుచికరమైన, శుచి కరమైన ఆహారాన్ని మెనూ ప్రకారంఅందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్…

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కందుకూరులో రెండు రోజుల అంతర్జాతీయ వెబినార్ సదస్సు

తొలి శుభోదయం కందుకూరు:- 2025 డిసెంబర్18, 19 తేదీలందు టీఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కందుకూరులో అంతర్జాతీయ అంతర్జాల సదస్సు భాష – సాహిత్యము – రాజకీయ రంగాలలో నూతన ధోరణులు – విశ్లేషణ (1947 నుండి 2025 వరకు)…

ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం, మండలపరిషత్ ప్రాధమిక పాఠశాల,గవదగట్లవారిపాలెం లో బాలల దినోత్సవం సందర్భంగా వివిధ సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు అధ్యక్షత వహించారు.ఈ సందర్భం గా విద్యార్థులు పాటలు, నృత్యాలు, క్విజ్, డ్రాయింగ్,…

ప్రకాశం జిల్లా కలెక్టర్ ని కలిసిన సాంత్వనా డైరెక్టర్ జయకుమార్.

తొలి శుభోదయం సింగరాయకొండ :- జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు IAS ని సాంత్వనా సేవా సమితి డైరెక్టర్ రావినూతల జయకుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ తరఫున తాను చేస్తున్న కార్యక్రమాలు గురించి కలెక్టర్…

శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ లో ఘనంగా జరిగిన బాలల దినోత్సవ వేడుకలు

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామం లో శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ లో జరిగిన బాలల దినోత్సవ కార్యక్రమంలో చిన్నారులు గులాబీ పూలను నెహ్రూ చిత్రపటానికి సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పటైన కార్యక్రమంలో భారత…

అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన మంత్రి .డోలా బాల వీరాంజనేయస్వామి

తొలి శుభోదయంభోగాపురం: – మాజీ మంత్రి , అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కుమార్తె వివాహ వేడుకకు విశాఖ జిల్లా ఇంచార్జి మంత్రి .డోలా బాల వీరాంజనేయస్వామి హాజరయ్యారు.విజయనగరం జిల్లా భోగాపురంలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు…

సింగరాయకొండలో “హోటల్ మధురమ్” నూతన ప్రారంభోత్సవం.ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ నాయకులు

తొలి శుభోదయం సింగరాయకొండ:- కందుకూరు రోడ్, రిలయన్స్ స్మార్ట్ పాయింట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన “హోటల్ మధురమ్” ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభ పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు, వైఎస్సార్సీపీ PAC సభ్యులు,…

ప్రకాశం జిల్లాలో గంజాయి రవాణాపై ఉక్కుపాదం – ఈగల్ బృందం వరుస దాడులు

తొలి శుభోదయం ప్రకాశం :- ప్రకాశం జిల్లాలో గంజాయి రవాణా, చెలామణి పై పోలీసులు భారీ ఎత్తున పరీష్కరణ చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ పర్యవేక్షణలో ఈగల్ బృందం గత మూడు నెలలుగా రైలు మార్గాల్లో…

జెడ్పీ హైస్కూలులో భోజనం చేసిన కలెక్టర్ రాజాబాబు ఎమ్మెల్యే నరసింహారెడ్డి

తొలి శుభోదయం ప్రకాశం:- కనిగిరి మండలం బడుగులేరు జెడ్పీ ఉన్నత పాఠశాలలోడొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసిపరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని కుకింగ్ ఏజెన్సీలనుఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే…