ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కందుకూరు ఏపీఎం టి. సురేష్ పొదుపు మహిళలకు సూచించారు.
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కందుకూరు ఏపీఎం టి. సురేష్ పొదుపు మహిళలకు సూచించారు. వెలుగు కార్యాలయంలో మండల స్థాయి పొదుపు కార్యకర్తలకు సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి ఎం…