జర్నలిస్ట్ నాగరాజుకు ఘన నివాళులర్పించిన సిపిఎం నాయకులు
తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- కనిగిరి కి చెందిన జర్నలిస్టు నూకతోటి నాగరాజు రైలు ప్రమాదంలో మృతిచెందగా ఆయన మృతదేహాన్ని స్వగ్రామం పీసీ పల్లి మండలం పెదవరిమడుగుకు కుటుంబ సభ్యులు తరలించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పిసి కేశవరావు, కనిగిరి…