Category: ఆంధ్రప్రదేశ్

జరుగుమల్లి పోలీసులు పేకాట శిబిరంపై దాడి – 16 మంది అరెస్ట్‌, రూ.61,000/- స్వాధీనం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా జరుగుమల్లి పోలీసులు అక్రమ పేకాట శిబిరాలపై దాడి చేసి 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో మొత్తం రూ.61,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు.జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తూమాడు గ్రామంలో పేకాట శిబిరం…

దీపావళి అందరి జీవితాల్లో నూతన కాంతులు నింపాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు

తొలి శుభోదయం:- ప్రకాశం జిల్లా ప్రజలకు మరియు పోలీసు సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ గారుచీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగను జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో,…

టంగుటూరు తాత్కాలిక పటాకుల షాపుల పరిశీలన

తొలి శుభోదయం :-దీపావళి పండుగ సందర్భంగా టంగుటూరు తాత్కాలిక పటాకుల షాపులను ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారు పరిశీలించారు.భద్రతా మార్గదర్శకాలు, అగ్ని నియమాలు, నిల్వ విధానాలు కచ్చితంగా అమలులో ఉన్నాయా అని తనిఖీ చేయడం ద్వారా ప్రజల భద్రతను…

కొండపి పోలీస్ పరిధిలో జూదం దాడి – 6 మంది అరెస్ట్

తొలి శుభోదయం :- కొండపి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముక్కోటిపాలెం గ్రామంలో సిబ్బందితో కలిసి జూదం ఆడుతున్న వారిపై దాడి నిర్వహించాను.ఈ దాడిలో 6 మంది వ్యక్తులను పట్టుకొని, వారి వద్ద నుండి ₹7,410/- నగదు స్వాధీనం చేసుకున్నాము.జూదం వంటి అసాంఘిక…

సింగరాయకొండలో తాత్కాలిక పటాకుల షాపుల పరిశీలన

తొలి శుభోదయం సింగరాయకొండ:- ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారు మరియు సింగరాయకొండ సీఐ గారు సింగరాయకొండ ప్రభుత్వ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక పటాకుల విక్రయ స్థలాన్ని పరిశీలించారు.ఈ పరిశీలనలో భద్రతా మార్గదర్శకాలు, అగ్ని నియమాలు, నిల్వ…

ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారు – ట్రాఫిక్ నియంత్రణలో మెరుగులు చేర్చాలని సూచనలు

తొలి సుభదయం ప్రకాశం:- నగరంలోని ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రతా చర్యలను పరిశీలించేందుకు ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారు ఈ రోజు ఒంగోలు టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సిబ్బందితో సమావేశమై, ట్రాఫిక్ నియమనిబంధనలు…

రాత్రి పూట అసాంఘిక కార్యకలాపాల నిరోధానికి ప్రత్యేక డ్రైవ్ – సిబ్బందికి బ్రీఫింగ్ ఇచ్చిన ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారు.

తొలి సుభదయం ఒంగోలు:- రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరోధించేందుకు ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించిన సందర్భంగా, ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారు సిబ్బందికి బ్రీఫింగ్ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — ప్రజల భద్రత, శాంతి భద్రత…

త్వరలో ప్రారంభమయ్యే పోలీస్ ట్రైనింగ్ తరగతుల ఏర్పాట్లను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ

తొలి శుభోదయం ప్రకాశం :- 208 మంది పోలీసు కానిస్టేబుల్ లకు శిక్షణ తరగతుల నేపథ్యంలో, ఒంగోలు కొత్త మామడిపాలెంలోని పోలీస్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్‌ను జిల్లా ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ , ఇతర పోలీసు అధికారులతో…

పాకల బీచ్ అభివృద్ధిపై మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సమీక్ష

సింగరాయకొండ, తొలి శుభోదయం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు పాకల బీచ్ మరియు పరిసర ప్రాంతాలను సందర్శించారు. బీచ్ అభివృద్ధికి చేపట్టాల్సిన పనులు, మౌలిక సదుపాయాల ఏర్పాటు, పర్యాటక సౌకర్యాల కల్పన…

కాలుష్య రహిత సింగరాయకొండ కోసం ప్రజలు సహకరించాలి – మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

సింగరాయకొండ, తొలి శుభోదయం: గ్రామాల్లో స్వచ్ఛ వాయువు, స్వచ్ఛ వాతావరణం, సంపూర్ణ పారిశుధ్యం సాధించేందుకు ప్రజలు గ్రామ పంచాయతీలకు సహకరించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో…