Category: ఆంధ్రప్రదేశ్

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న సింగరాయకొండ జనసేన నాయకులు.

తొలి శుభోదయం సింగరాయకొండ:- ఈ రోజు పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా సింగరాయకొండ పీహెచ్ సి డా: వంశుధర్, మసూద్ అలీ గారి ఆధ్వర్యంలో సింగరాయకొండ ఆర్టిసి బస్టాండ్ నందు పల్స్ పోలియో సెంటర్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో…

నిండు జీవితంనికి రెండు చుక్కలు : సాంత్వనా సేవా సమితి డైరెక్టర్ రావినూతల జయకుమార్

తొలి శుభోదయం సింగరాయకొండ:- స్థానిక సింగరాయకొండ ఆర్టీసీ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సందర్భంగా సాంత్వనా సేవా సమితి డైరెక్టర్జయ కుమార్ మాట్లాడుతుఅప్పుడే పుట్టిన బిడ్డనుండి 5 సంవత్సరాల వరకు పోలియో…

క్రీస్తు మార్గం – మనందరికీ అనుసరణీయం

తొలి శుభోదయం ఒంగోలు :- ఒంగోలు అంబేద్కర్ భవనం నందు DRDA-వెలుగు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పాల్గొని కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు బోధించిన…

గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా విస్తృత తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు రైలులో సుమారు 07 కిలోల గంజాయి స్వాధీనం ప్రకాశం పోలీస్ లు

గంజాయి వంటి మాదక ద్రవ్యాలు సేవించినా, విక్రయించిన, రవాణా చేసినా కఠిన చర్యలు:ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఒంగోలు రైల్వే స్టేషన్‌ మరియు రైళ్లలో పోలీసులు తనిఖీలు తొలి శుభోదయం ప్రకాశం:- గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల…

ప్రకాశం జిల్లా పొన్నలూరు జడ్పీ హై స్కూల్ లో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి డా.డీఎస్ బీవీ స్వామి

విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించేందుకే ముస్తాబు ప్రతి విద్యార్థి వ్యక్తిగత ఆరోగ్య పరిశుభ్రత పాటించాలి, వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటాం వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుందాం మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి…

వలేటివారిపాలెంలో ప్రజాదర్బార్రైతులనుంచి అర్జీలు స్వీకరించిన MLA ఇంటూరి నాగేశ్వరరావు

వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ రైతుల బాధలు అధికారులు అర్థం చేసుకోవాలి భూ సమస్యలపై ఎక్కువ దృష్టిపెట్టాలని ఆదేశం తొలి శుభోదయం కందుకూరు:- వలేటివారిపాలెం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శనివారం ప్రజాదర్బార్ నిర్వహించగా, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు హాజరై…

మార్రిపూడి మండలం గర్లపేట గ్రామంలో జూదంపై దాడి – 6 మందిని పట్టుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసుల బృందం మార్రిపూడి మండలం పరిధిలోని గర్లపేట గ్రామంలో జూదం నిర్వహిస్తున్న వారిపై దాడి నిర్వహించింది.ఈ దాడిలో 6 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి…

పునుగోడు గ్రామంలో పీజీఆర్‌ఎస్ పిటిషనర్లతో ప్రత్యక్ష విచారణ – కనిగిరి ఎస్‌ఐ

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కనిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పునుగోడు గ్రామాన్ని కనిగిరి ఎస్‌ఐ సందర్శించి, పీజీఆర్‌ఎస్ (మీ కోసమ్) ద్వారా వచ్చిన పిటిషన్లపై పిటిషనర్లతో ప్రత్యక్షంగా మాట్లాడి విచారణ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు…

వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వండి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి ఇవి పాటిస్తే రోగాలు దరిచేరవు చీపురు పట్టి రోడ్లు ఊడ్చిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు

వలేటివారిపాలెంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం హాజరైన కందుకూరు MLA ఇంటూరి నాగేశ్వరరావు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను కచ్చితంగా అలవాటు చేసుకోవాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. తొలి శుభోదయం కందుకూరు:- స్వచ్ఛ ఆంధ్ర –…

స్వచ్ఛతే లక్ష్యంగా – ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు చురుకుగా పాల్గొన్నారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ…