పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న సింగరాయకొండ జనసేన నాయకులు.
తొలి శుభోదయం సింగరాయకొండ:- ఈ రోజు పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా సింగరాయకొండ పీహెచ్ సి డా: వంశుధర్, మసూద్ అలీ గారి ఆధ్వర్యంలో సింగరాయకొండ ఆర్టిసి బస్టాండ్ నందు పల్స్ పోలియో సెంటర్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో…