Category: ఆంధ్రప్రదేశ్

కులం పేరుతో దూషించి భౌతిక దాడికి ప్రయత్నం చేసిన యాదవ సామాజిక వర్గానికి చెందిన మల్లెబోయిన రామారావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని మాదిగ రిజర్వేషన్  పోరాట సమితి ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ డిమాండ్ చేశారు.

తొలి శుబోదయం న్యూస్ :- రేణమాల అయ్యన్నను కులం పేరుతో దూషించి భౌతిక దాడికి ప్రయత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కందుకూరు పట్టణ ఎస్.ఐ పులి శివనాగరాజుకు ఫిర్యాదు చేయగా..దాడికి ప్రయత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని…

ఇంటెలెక్ట్ డిజైన్ ఏరినా కార్పొరేట్ కంపెనీకి చెందిన ఉల్లాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేశారు.

*ఆత్మవిశ్వాసం ఉన్నచోటే భవిష్యత్తు మెరుగవుతుంది – హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు* తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని 220 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉల్లాస్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. దాని లో భాగంగా…

కోట వినుత వీడియోపై స్పందించిన బొజ్జల సుధీర్..! అదీ మ్యాటర్..!

ఏపీలో శ్రీకాళహస్తి రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. గతంలో తన వద్ద పనిచేసిన డ్రైవర్ తమ ప్రైవేటు వీడియోలు తీశారన్న కారణంతో అతన్ని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్ పై ఉన్న జనసేన బహిష్కృత నేత కోట వినుత కేసులో…

నెల్లూరు రూరల్ లో 24 గంటలు కరెంట్…… నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం ఉదయం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ విలేకరుల సమావేశాల్లో కోటంరెడ్డి మాట్లాడుతూ…… రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు కరెంటు కష్టాలు లేకుండా చేసేందుకు 3-ఫేస్…

వెంకటాచలంలో నకిలీ మద్యంపై నిరసన

వెంకటాచలం, అక్టోబర్ 13:మాజీ ముఖ్యమంత్రివర్యులు వై.యస్.జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, మాజీ మంత్రివర్యులు మరి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా,వెంకటాచలం మండల కేంద్రంలో ప్రజల ప్రాణాలు తీస్తున్న…