ఇంటెలెక్ట్ డిజైన్ ఏరినా కార్పొరేట్ కంపెనీకి చెందిన ఉల్లాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కాలర్షిప్లు పంపిణీ చేశారు.
*ఆత్మవిశ్వాసం ఉన్నచోటే భవిష్యత్తు మెరుగవుతుంది – హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు* తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని 220 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉల్లాస్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లు అందిస్తోంది. దాని లో భాగంగా…