వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారిని పరామర్శించిన కావలి ఎమ్మెల్యే
తొలి శుభోదయం న్యూస్ కావలి:- ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఇటీవల మాతృవియోగం చెందారు. కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గురువారం నెల్లూరులోని అజీజ్ గారి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను కలిసి తన…