కందుకూరు మండలం, ఓగూరు గ్రామంలో నిర్వహించిన “మీ భూమి – మీ హక్కు” పట్టాదారు పాస్బుక్ పంపిణీ కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు మండలం, ఓగూరు గ్రామంలో నిర్వహించిన “మీ భూమి – మీ హక్కు” పట్టాదారు పాస్బుక్ పంపిణీ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశి మరియు అధికారులతో కలిసి పాల్గొనడం జరిగింది. రైతులకు వారి భూములపై…