Category: ఆంధ్రప్రదేశ్

జాతీయ సైన్స్ దినోత్సవం ప్రకృతిని ఛేదించడమే సైన్స్

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం కందుకూరు మండలం పాలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం అయినది.ప్రధాన ఉపాధ్యాయులు కల్లగుంట మోహనరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య…

ఒంగోలు తాలుకా పరిధిలో జూద స్థావరంపై పోలీసుల దాడి – 8 మంది జూదరుల అరెస్ట్, నగదు స్వాధీనం!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా ఒంగోలు పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త…

పదవ తరగతి పరీక్షల్లో ప్రతి విద్యార్థి పాసవ్వాలి, 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం ఉమ్మడి ప్రకాశం జిల్లా సోషల్ వెల్ఫేర్ ASWO లతో మంత్రి డా.స్వామి సమీక్ష

వార్డెన్ ల పనితీరు, హాస్టళ్లలో పారిశుద్ధ్య నిర్వహణపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో సంతృప్తి శాతం పెరగాలి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం/తూర్పు నాయుడుపాలెం:- పదవ తరగతి పరీక్షల్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ప్రతి విద్యార్థి…

బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రజా సమస్యల ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 32 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., ఆదేశాల మేరకు…

ఎల్ సి ఈ ఎస్ వేడుకలు సేవా పురస్కారములు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- నగరంలోని కేశవస్వామిపేట వద్ద శ్రీప్రసన్న చెన్న కేశవ స్వామి ఆలయంలో జాతీయ పురస్కార వేడుకలు ఎస్ ఎల్ సి పి ఎస్ కళానిలయము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆధ్యాత్మీక సేవా సంస్థ ఆద్వరoలో అత్యంత వైభవంగా సోమవారం…

అద్దంకి మండలం సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామి వారి 71వ వార్షికోత్సవం తిరునాళ్ల రథోత్సవ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

రథోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత… 650 మంది పోలీసులతో ప్రత్యేక ఏర్పాట్లు తిరునాళ్లతో పాటు సోమవారం జరగనున్న రథోత్సవానికి ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, 40 మంది ఎస్‌ఐలతో కలిపి మొత్తం 650 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తుకు ఏర్పాటు చేయడం జరిగింది.దేవాలయ…

సొంత డబ్బులతో మంచినీటి కుళాయిలు వేపించిన జనసేన నాయకులు.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ గ్రామపంచాయతీ పరిధిలో బాలాజీ నగర్ బ్రాహ్మణ కాలనీ నందు సోమవారం సింగరాయకొండ గ్రామ పంచాయతీ మంచినీటి కుళాయి లు గౌరవ మంత్రివర్యులు డాక్టర్ డోల బాల వీరాంజనేయ…

అనుమతి లేకుండా బాణాసంచా నిల్వ, తయారీపై ఉక్కుపాదం – జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- పండుగల నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బాణసంచా తయారీ కేంద్రాలు, స్టోరేజ్ గోడౌన్లు మరియు విక్రయ కేంద్రాలలో పోలీస్ సిబ్బంది…

జిల్లా పంచాయతీ అధికారి ఎం. వెంకటేశ్వరరావు సింగరాయకొండ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి, ఇంటి పన్ను వసూళ్లపై ఫిల్డ్ విజిట్.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- గ్రామపంచాయతీకి సంబంధించిన మొత్తం డిమాండ్ ₹239.04/- లక్షలు కాగా, ఇప్పటివరకు ₹81.54/- లక్షలు మాత్రమే వసూలు చేయబడింది (34.11%). ఇంకా ₹157.5/-లక్షలు (65.89%) వసూలు చేయాల్సి ఉన్నది. ఇది చాలా తక్కువ ప్రగతి అని…

మార్కాపురం మున్సిపల్ కౌన్సిల్ ప్రవర్తన కారణంగా నష్టపోతున్న మార్కాపురం పట్టణ ప్రజానికం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర నాయకులు పి వి కృష్ణారావు మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో మార్కాపురం మున్సిపాలిటీలో ప్రజలు కౌన్సిలర్లని చైర్మన్ ని ఎన్నుకుంటే ఆ ప్రజలకే శాపంగా మున్సిపల్ కౌన్సిల్ తీరు…