మొంథా తుపానులో ప్రజలకు అండగా నిలిచిన మంత్రి డా.స్వామి పనితీరును ప్రశంసించిన సీఎం చంద్రబాబు నాయుడు
తొలి శుభోదయం అమరావతి:- మొంథా తుపానులో ప్రజలకు అండగా నిలిచిన మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. మొంథా తుఫాను సమయంలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి శనివారం ఉండవల్లి ముఖ్యమంత్రి క్యాంపు…