అవసరమైతేనే ప్రజలు ఇంట్లోంచి బయటికి రావాలి… ఎమ్మెల్యే ఇంటూరి …
తొలి శుభోదయం:- రాళ్లపాడు ప్రాజెక్టు కు భారీ వర్షాలు నేపథ్యంలో పూర్తిస్థాయిలో నీరు చేరి ప్రాజెక్టు గేట్లు తెరిచే అవకాశం ఉన్నందువలన మన్నేరు ప్రభావ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు తెలియజేశారు….ప్రజలు ఎవరు వాగులు బ్రిడ్జిలు…