77వ గణతంత్ర దినోత్సవం లో పాల్గొని జెండా వందనం చేసిన జనసేన సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్
తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ లోని మూలాగుంటపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతం ఆలపించిన జనసేన పార్టీ సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ . ఈ కార్యక్రమం లో మూలగుంటపాడు గ్రామ సర్పంచ్…