టంగుటూరు మండలం అలకూరపాడు గ్రామంలో ఈ-నారీ కార్యక్రమం
తొలి శుభోదయం టంగుటూరు:- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలను స్వయం సమృద్ధిగా మార్చడానికి ‘ఈ-నారీ’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది, దీని కింద చురుకైన మహిళలకు సాంకేతికత, ఆర్థిక నిర్వహణపై శిక్షణ ఇచ్చి, వారికి డిజిటల్ పరిజ్ఞానం, రుణాల నిర్వహణలో బాధ్యతలు…