గిద్దలూరు పట్టణంలోని సబ్ జైల్ ను ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సెక్రటరీ షేక్.ఇబ్రహీం షరీఫ్ తనిఖీ చేశారు.
తొలి శుభోదయం ప్రకాశం:- జైల్లో ఉన్న ప్రతి ఒక్కరి కేసుల వివరములు అడిగి తెలుసుకున్నారు .చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు ,మార్పు రావడం కోసం జైలులో ఉంచుతారని, జైలు జీవితమును అనుభవించిన తర్వాత మంచి పౌరులుగా మారి కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోవాలని…