Category: ఆంధ్రప్రదేశ్

తుఫాన్ నేపథ్యంలో పునరావాస కేంద్రాలను సందర్శించిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి

తొలి శుభోదయం:- మొంథా తుఫాన్ ప్రభావం దృష్ట్యా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్వయంగా పర్యటించి ప్రజల సౌకర్యాలను పరిశీలించారు. ప్రజలకు భోజనం, మెడిసిన్, మంచినీరు, పాలు వంటి అవసరమైన సదుపాయాలు అందుబాటులో…

ముంపు బాధితులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. నివాసితులకు అన్నివేళలా అండగా నిలవాలిపునరావాస కేంద్రాల్లోని ఏర్పాట్లపై ప్రజలు సంతృప్తి విధుల్లో అలసత్వం వహించిన ఎలక్ట్రికల్ ఏఈ సస్పెండ్.జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి

జియ్యమ్మవలస/పార్వతీపురం, / అక్టోబర్ 29 : బలిజిపేట మండలం వంతరాం గ్రామాన్ని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి బుధవారం సాయంత్రం సందర్శించారు. వరద ముంపు ప్రాంతమైన వంతరాం గ్రామస్తులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముంపు బాధితులకు తమ వంతు…

మొంథా తుఫాన్ ప్రభావంతో పొంగిపోర్లుతున్న వాగులు, సప్టాల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న ప్రకాశం పోలీసులు

తొలి శుభోదయం:- మొంథా తుఫాన్ కారణంగా ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్న నేపథ్యంలో ప్రజల భద్రతను కాపాడేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు క్షేత్రస్థాయిలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, సప్టాలు,…

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను పునరుద్ధరించడం…

పుల్లలచెరువు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు పరిశీలించిన ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ .

తొలి శుభోదయం:- ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.అజయ్ కుమార్ మంగళవారం పుల్లలచెరువు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని అన్ని రికార్డులు, UI ఫైల్స్, CD ఫైల్స్‌ను శ్రద్ధగా పరిశీలించి, నిర్వహణ విధానాన్ని సమీక్షించారు.అనంతరం సబ్…

మొంథా తుఫాను సహాయక చర్యలు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశాల మేరకు పర్యటించిన టీడీపీ నాయకులు

తొలి శుభోదయం:- మొంథా తుఫాను నేపథ్యంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు ఉలవపాడు మండలంలోని తీరప్రాంత గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు వరద ప్రభావిత ప్రాంతాల్లో మరియు తీర ప్రాంతాలలో పర్యటించి…

కొండేపి నియోజకవర్గం సింగరాయకొండలో పునరావాస కేంద్రాలను పరిశీలించిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్

తొలి శుభోదయం సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలలో అధికారుల నిర్లక్ష్యం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని కొండేపి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ మంత్రివర్యులు…

సింగరాయకొండ పోలీస్ స్టేషన్ లోకి చేరిన వర్షపు నీరు

తొలి శుభోదయం :సింగరాయకొండ ఇల్లు కుటుంబం గురించి పట్టదు ప్రభుత్వ ఆదేశాలు అధికారుల మార్గదర్శనం ప్రధానంగా శాంతి భద్రతల పరిరక్షణ ప్రకృతి వైపరీత్యాలలో ప్రజా రక్షణ ప్రాణ ఆస్తి పరిరక్షణే దేశంగా పనిచేసే రక్షక భట నిలయానికి రక్షణ లేకుండా పోయింది.…

మొంథా తుఫాన్ ప్రభావం దృష్ట్యా బందోబస్తు నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజల భద్రత, ఆస్తుల రక్షణ, అత్యవసర పరిస్థితులపై స్పందన చర్యల కోసం ప్రకాశం జిల్లా పోలీసులు అన్ని శాఖల సమన్వయంతో విస్తృత బందోబస్తు చర్యలు చేపట్టారు.జిల్లాలోని తీరప్రాంతాలు, లోతట్టు…

సోమరాజుపల్లి ప్రజలు వర్షపు నీటితో ఇబ్బందులు – తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ లో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సోమరాజుపల్లి గ్రామంలోని ఆవులవారి పాలెం ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే గేట్ నుండి ఆవులవారి పాలెం వరకు వెళ్లే రహదారి పక్కన…