⚖️ రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామిని కలిసిన సింగరాయకొండ న్యాయవాదులు
ఈరోజు సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో,సింగరాయకొండ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారిని ఆయన నివాస గృహం నాయుడు పాలెంలోని…
మొంథా తుపానుపై ముందస్తు చర్యలు, భద్రతా ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్న ప్రకాశం జిల్లా పోలీసులు:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు.,ఐపీఎస్
గారు తుపాను దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:జిల్లా ఎస్పీ గారు ప్రజల భద్రతను ప్రధాన లక్ష్యంగా తీసుకుని, ఇతర శాఖలతో సమన్వయంగా పనిచేయాలని పోలీస్ అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ గారు మొంథా తుపాను ప్రభావం దృష్ట్యా, విపత్తు పరిస్థితులను సమర్థవంతంగా…
ప్రతీకా రావల్ కు గాయం.. సెమీస్ కు ముందే టీమిండియాకు పెద్ద షాక్
తొలి శుభోదయం :- ప్రతీకా రావల్ కు గాయం.. సెమీస్ కు ముందే టీమిండియాకు పెద్ద షాక్మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 సెమీ ఫైనల్స్ కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ ప్రతీకా రావల్ గ్రూప్…
పాకల లో ఘనంగా కోటి సంతకాల సేకరణ
తొలి శుభోదయం సింగరాయకొండ:- కొండేపి నియోజకవర్గ సింగరాయకొండ మండలంలోని పాకల పంచాయితీ పరిధిలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల అనుగుణంగా కొండేపి నియోజకవర్గం ఇంచార్జ్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో సింగరాయకొండ మండలం పాకల పల్లెపాలెం మరియు పోతయ్య గారి…
రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామిని కలిసిన సింగరాయకొండ న్యాయవాదులు
తొలి శుభోదయం:- సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో,సింగరాయకొండ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి ని ఆయన నివాస గృహం నాయుడు…
దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లు, ఇళ్ల స్థలాలు కల్పిస్తామని హామీ – మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి
తొలి శుభోదయం:- సింగరాయకొండ మండలంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దివ్యాంగ సోదరులు, సోదరీమణులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మరియు విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల శాఖ మంత్రివర్యులు డా. డోలా బాల వీరాంజనేయ స్వామి ని కలిసి వినతిపత్రం…
ప్రకాశం జిల్లాలో తుఫాన్ ప్రభావం – 3 రోజులు పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ రాజాబాబు
తొలి శుభోదయం ప్రకాశం:- ముంథా తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లాలో అన్ని పాఠశాలలకు అక్టోబర్ 27, 28, 29 తేదీలలో మూడు రోజులపాటు సెలవులు ప్రకటించారు.ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు నిర్ణయాన్ని ఆదివారం ప్రకటిస్తూ,“తుఫాన్ కారణంగా విద్యార్థులు ప్రయాణాల్లో ఇబ్బందులు పడకూడదు.…
కరేడు రైతు కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన బుర్రా మధుసూదన్ యాదవ్
తొలి శుభోదయం :- కరేడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచాయతీ వార్డు మెంబర్ ఆలుచూరి కోటిరెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ఇటీవల అకాల మరణం నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను కందుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు శ్రీ…
పేస్ కాలేజీ యొక్క బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేసిన టంగుటూరు ఎస్సై వి నాగమల్లేశ్వరరావు
తొలి శుభోదయం:- ప్రకాశం జిల్లా యస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఒంగోలు డి.ఎస్.పి శ్రీ రాయపాటి సాంబశివరావు మరియు సింగరాయకొండ సిఐ సిహెచ్.హజరత్తయ్య పర్యవేక్షణలో టంగుటూరు ఎస్సై వి. నాగమల్లేశ్వరరావు శనివారం పేస్ కాలేజీని సందర్శించి అక్కడ బస్సు డ్రైవర్లతో…
టి.ఆర్. ఆర్. ప్రభుత్వ డిగ్రీ స్వయం ప్రతిపత్తి కళాశాలలో మూడవ విడత డిగ్రీ ప్రవేశాలు ఈనెల 25 మరియు 26 తేదీల్లో
తొలి శుభోదయం:- టి. ఆర్. ఆర్. ప్రభుత్వ డిగ్రీ స్వయం ప్రతిపత్తి కళాశాలలో డిగ్రీ కోర్సుల్లో మిగిలి పోయిన సీట్లకు గాను మూడవ విడత డిగ్రీ ప్రవేశాలు ప్రారంభమైనవని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవికుమార్ తెలియజేశారు. దీనికి సంబంధిన షెడ్యూల్ ను…