తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు ‘బడి పిలుస్తోంది’ కార్య క్రమం నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు TC ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చిందని, అట్టి ప్రైవేట్ పాఠశాలలపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని DEO రేణుక హెచ్చరించారు. అవసరమైతే గుర్తింపు రద్దు చేస్తామన్నారు.